Andhra Pradesh

Get the latest Andhra Pradesh news on politics, events, and developments. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యానికి కృషి చేస్తున్నాం..అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యానికి కృషి చేస్తున్నాం. అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. నాడు అన్న ఎన్టిఆర్ గానీ, నేడు చంద్ర‌బాబు నాయుడు గానీ నా...

Read moreDetails

గోదావరి, కృష్ణ,పెన్నా డెల్టాల ఆధునీకరణతోనే జల వనరుల సద్వినియోగం ముంపు సమస్యకు పరిష్కారం. – అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు.

  ఏనాడో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన రాష్ట్రంలోని డెల్టాల ఆధునీకరణ ద్వారానే రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకోగలమని, ముంపు సమస్యలను పరిష్కరించుకోగలమని మంత్రి నిమ్మల రామానాయుడు...

Read moreDetails

Polavaram:పోలవరం ఎత్తు తగ్గింపు అవాస్తవం శాసనమండలిలో మంత్రి నిమ్మల

  - అది వైకాపా దుష్ప్రచారం మాత్రమే 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించి తీరుతాం - శాసనమండలిలో మంత్రి నిమ్మల పునరుద్ఘాటన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే...

Read moreDetails

AP:వాట్సాప్ గవర్నెన్స్‌లో మరో 150 అదనపు సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం...

Read moreDetails

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు. 

మహా కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు జరపాలనేది ముఖ్యమంత్రి ఆశయం -- ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం తో ముందుకెళ్లాలని సూచన. --...

Read moreDetails

అనంతపురంలో ఘనంగా SCT ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్

* ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర హోంశాఖామాత్యులు, గౌరవ రాష్ట్ర డిజిపిలు అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 394 SCT ఎస్సైల పాసింగ్...

Read moreDetails

Veligonda:పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన జగన్ కు సిగ్గుందా?

పూర్తి కాని వెలిగొండ ను జాతికి అంకితం చేసిన జగన్ ను జనం క్షమించరు. • వెలిగొండ పూర్తవ్వలేదనే నిజాన్ని వైసిపి నేతలు అంగీకరిస్తున్నారు. • పూర్తి...

Read moreDetails

AP Budject : 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా..!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ పెరిగిపోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బరిలోకి దిగిన...

Read moreDetails

APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.

అణుబాంబు విస్ఫోటనం నుండి హిరోషిమా, నాగసాకి తట్టుకుని మళ్లీ ఎలా అభివృద్ధి చెందిందో, అదేవిధంగా జగన్ విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించేలా రాష్ట్ర బడ్జెట్ స్పూర్తి...

Read moreDetails

Janasena : సినీ నిర్మాత బన్నీ వాసుకు కీలకపదవి

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14న జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుక ప్రత్యేకంగా జరగబోతున్నది, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News