Andhra Pradesh

Get the latest Andhra Pradesh news on politics, events, and developments. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… మంత్రి నిమ్మల రామానాయుడు

• అడ్వాన్స్ నిధులతో శ‌ర‌వేగంగా పోలవరం పనులు • 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం... నిమ్మల పునరుద్ఘాట • కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు-...

Read moreDetails

Kapu Ramachandra Reddy : వైసీపీలోకి కీలక నేత రీఎంట్రీ..?

గతంలో ఎప్పుడు చూడని విపత్కర పరిస్థితులను వైసీపీ చూస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. 151 స్థానాల్లో ఘన విజయం...

Read moreDetails

AP High Court : బోరుగడ్డపై హై కోర్ట్ సీరియస్!

జగన్‌ హయాంలో చెలరేగిపోయిన రాజ్యాంగేతర శక్తి, రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. తల్లి అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్‌తో హైకోర్టుకే...

Read moreDetails

హంద్రీనీవా రాయలసీమకు జీవనాడి: ప్రాజెక్టు పనులు వేగవంతం

హంద్రీనీవా రాయలసీమకు జీవనాడి. • బడ్జెట్లో అత్యధికంగా 3040 కోట్లు కేటాయింపు. • ఈ ఏడాది జూన్ కల్లా నీరు ఇవ్వాలని కృత నిశ్చయం. 700 కిలోమీటర్లు...

Read moreDetails

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

రాజ‌ధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, భూములు అమ్మ‌డం,లీజుల ద్వారా...

Read moreDetails

APCID:మాజీ ఎంపీ విజసాయిరెడ్డికి బిగ్ షాక్

మాజీ ఎంపీ విజసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. విజయసాయిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (ఏపీ సీఐడీ) నోటీసులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ...

Read moreDetails

మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు – మెగా ఇంజనీరింగ్ CSR ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

*మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలకు శ్రీకారం* *ఎయిమ్స్ కు ఒకటి, లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొకటి* *సిఎస్ఆర్ కింద ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన మెగా ఇంజనీరింగ్* *ఉచిత...

Read moreDetails

Amaravati: వారికి బిగ్ షాక్..!

అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై పాత పాలసీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ. అమరావతిపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి కేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది....

Read moreDetails

Chandra Babu : బీసీలను మోసగించిన జగన్

బీసీలే అభివృద్ధే చంద్రబాబు శ్వాస... అభిలాష అసెంబ్లీలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత బడ్జెట్ లో బీసీలకు అత్యధిక నిధుల కేటాయింపు బీసీలకు టీడీపీతోనే...

Read moreDetails

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనేననంటూ బాంబ్‌ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

Read moreDetails

Recent News