Andhra Pradesh

Get the latest Andhra Pradesh news on politics, events, and developments. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితుల‌కు స‌మ ప్రాధాన్యం.శాస‌న‌మండ‌లి లో మంత్రి నిమ్మ‌ల

• ఫేజ్-1లో నిర్వాసితుల‌కు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం. • ప్రాజెక్టు పూర్త‌య్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితుల‌కు కూడా ఇళ్ళు నిర్మిస్తాం. - శాస‌న‌మండ‌లిలో జ‌ల‌వ‌న‌రుల...

Read moreDetails

Cm Chandra Babu : అనూహ్య నిర్ణయం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి కావటంతో .. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా గేర్...

Read moreDetails

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్..!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈమె...

Read moreDetails

Vijayasai Reddy : ఆహా రాజా! ఓహో రాజా! అంటే కుదరదు

విజయ్ సాయి రెడ్డి వైసీపీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన చుట్టూ మోహరించి ఉన్నటువంటి...

Read moreDetails

Pawan Kalyan : నిలబడ్డాం..గెలిచాం..!

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో సభను ఏర్పాటుచేశారు....

Read moreDetails

YS Viveka Murder Case: అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంపు!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో ప్రధాన అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి భద్రతను గణనీయంగా పెంచాలని పోలీసు...

Read moreDetails

Janasena : మరో చారిత్రక సంగ్రామం!

"జ‌న‌సేన పార్టీ పుట్టి 11 ఏళ్లు అయింది. అంటే పుష్క‌ర కాలంలోకి అడుగిడుతోంది. ఇన్నాళ్లూ ఉద్య‌మాలు, ఆందోళ‌న‌లు, పొత్తులతో నెట్టుకొచ్చింది. అనూహ్యంగా గ‌త ఏడాది కూట‌మితో జ‌త‌క‌ట్ట‌డంతో...

Read moreDetails

Chilli:మిర్చి ధరలు ఎందుకు తగ్గాయి?

ఐదారేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈసారి పెద్దయెత్తున పంటను సాగు చేశారు. అయితే, అనూహ్యంగా ఈ ఏడాది ధరలు తగ్గిపోయాయగుంటూరు మిర్చి యార్డులో గతేడాది...

Read moreDetails

Cable Bridge:తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి

తెలుగు రాష్ట్రాల( Telugu States) మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కృష్ణానది పై కేబుల్ బ్రిడ్జి( cable Bridge) నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్...

Read moreDetails

Vijayasai Reddy..కోటరీకి అనుకూలంగా ఉంటేనే..!

కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని మాజీ రాజ్యసభ సభ్యుడు...

Read moreDetails

Recent News