ADVERTISEMENT

Tag: #TeluguNews

Hyderabad: బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు

హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌గా పేరొందిన గచ్చిబౌలిలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. “ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్” పేరుతో నడుస్తున్న ఈ సంస్థ, ...

Read moreDetails

Hyderabad – Vijayawada : శాటిలైట్ టోల్ ప్రారంభం

రహదారులపై టోల్ చార్జెస్ చెల్లింపు ఒకప్పుడు నగదుతోనే జరిగేది. ఆ తర్వాత 2019 డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రయాణికులకు ...

Read moreDetails

Income Tax: జీవన్‌లాల్‌ కమీషన్‌ కహానీ తెలిస్తే మైండ్ బ్లాంకే..!

అవినీతి- ఎందెందు వెతికినా అందందు దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా మారి చాన్నాళ్లయ్యింది. పనుల కోసం ప్రజల సొమ్మును గుటకాయ స్వాహా చేస్తున్న విషపురుగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ...

Read moreDetails

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.. తాజాగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న ...

Read moreDetails

Pawan Kalyan: 25 లక్షల రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం

శత్రుదేశ దాడిలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని ...

Read moreDetails

India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ

పహల్గాంలో జరిగిన హేయమైన ఉగ్రదాడి భారత్‌, పాక్‌ మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసింది. కశ్మీర్‌లో అమాయక పర్యాటకులు 26 మందిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపడం ...

Read moreDetails

Miss World 2025: హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్‌కు వైభవోపేత ఆరంభం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో, ప్రపంచ అందాల సుందరాంగులకు వేదికగా నిలిచింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు స్థానిక సాంస్కృతిక వైభవానికి, ప్రపంచ సౌందర్య వైభోగానికి ...

Read moreDetails

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తుది తీర్పును వెలువరించింది. ...

Read moreDetails

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా... ...

Read moreDetails
Page 23 of 29 1 22 23 24 29

Recent News