Tag: #TeluguNews

Andhra Pradesh: సీఎం చంద్ర‌బాబు సంచ‌లన నిర్ణయం

ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం కీల‌క ఓటు బ్యాంకుగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వీరంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి.. కూట‌మి పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ...

Read moreDetails

Andhra Pradesh: వారందరికి ఉచితంగా మొబైల్స్ ఇస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బధిరులకు (మూగ, చెవిటి)కు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ...

Read moreDetails

Hyderabad: అంతకంతకూ ముదురుతోన్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం

డిజిటల్ ప్రపంచంలో హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. కానీ.. కొన్ని అనూహ్య ఉదంతాలు కొత్త వాదనలకు.. సరికొత్త ఉద్యమాలకు కారణమవుతుంటాయి. తెలంగాణ సమాజంలో మమేకమై.. దశాబ్దాల తరబడి ఉంటున్న ...

Read moreDetails

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త ...

Read moreDetails

BJP: కేంద్రం బిగ్ ప్లాన్..!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక రోజులో ముగుస్తాయనగా ఒక కీలక బిల్లుని సభ ముందుకు తెచ్చింది. బుధవారం ఆ బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ ...

Read moreDetails

Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు.. ఊహించని మలుపులు!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ...

Read moreDetails

AP Police: సంచలనంగా మారిన శ్రీకాంత్ – అరుణ వ్యవహారం

ఏపీ పోలీసు వర్గాల్లో శ్రీకాంత్ - అరుణ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. కరుడుగట్టిన నేరస్తుడిగా.. జీవిత ఖైదుగా ఉన్న నేరస్తుడికి పెరోల్ రావటం ఒక ఎత్తు ...

Read moreDetails

Br Naidu: మీడియా వార్!

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుకూల మీడియాకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం మరో మలుపు తిరిగింది. జగన్ కుటుంబ యాజమాన్యంలోని సాక్షి పత్రిక, సాక్షి మీడియా ...

Read moreDetails

DSC 2025: ఏపీలో డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ–2025 నియామకాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మెరిట్ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. రోస్టర్ పాయింట్ల ఆధారంగా అభ్యర్థుల ...

Read moreDetails

Krishna District: డోకిపర్రులో సుందరీమణుల సందడి

కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో విశ్వసుందరి-2025, ఏషియన్‌ సుందరి హల్‌చల్‌ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఈఐఎల్‌ ఎండీ పీవీ కృష్ణారెడ్డి స్వగ్రామం డోకిపర్రులో ఆయన సతీమణి సుధారెడ్డి ...

Read moreDetails
Page 1 of 21 1 2 21
  • Trending
  • Comments
  • Latest

Recent News