ADVERTISEMENT

Tag: #LocalNews

Kurnool: ఎమ్మిగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి

ఇటీవల కాలంలో ఘోర ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా. ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్థం కావటం.. భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయిన ...

Read moreDetails

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

అనంతపురంలో దారుణం: వరకట్న వేధింపులతో భార్య-కుమారుడు మృతి… డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు అనంతపురం నగరంలోని శారద నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపుల ...

Read moreDetails

Andhra Pradesh: కోనసీమ భారీ పేలుడు..6 మంది మృతి

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ ...

Read moreDetails

Hyderabad: అంతకంతకూ ముదురుతోన్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం

డిజిటల్ ప్రపంచంలో హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. కానీ.. కొన్ని అనూహ్య ఉదంతాలు కొత్త వాదనలకు.. సరికొత్త ఉద్యమాలకు కారణమవుతుంటాయి. తెలంగాణ సమాజంలో మమేకమై.. దశాబ్దాల తరబడి ఉంటున్న ...

Read moreDetails

Karnataka: 56 ఏళ్ల మీనాక్షమ్మ 33 ఏళ్ల ప్రియుడి సాయంతో.. 60 ఏళ్ల భర్తను హత్య చేయించింది

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన తప్పిపోయిన వ్యక్తిని.. అతని 56 ఏళ్ల భార్య తన 33 ఏళ్ల ప్రియుడి సహాయంతో అతనిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి.. అరెస్ట్ ...

Read moreDetails

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త ...

Read moreDetails

Khammam: ఆమెకు 26.. అతనికి 17 ఏళ్లు..మోజు పడి పెళ్లి చేసుకుంది.. తరవాత ఎం జరిగిందంటే?

ఆమెకు 26.. అతనికి 17 ఏళ్లు.. ఆ మహిళలకు అంతకు ముందే పెళ్లి అయ్యింది.. కానీ.. ఆమె మాత్రం.. భర్తను వదిలేసి.. మైనర్‌ను ఇష్టపడింది.. ఆ బాలుడిని ...

Read moreDetails

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

బాసర | నిర్మల్ (నిర్మల్) జిల్లా బాసర (బాసర)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి (గోదావరి) నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ (హైదరాబాద్)లోని ...

Read moreDetails

Karnataka : హవేరి జిల్లాలో షాకింగ్ సంఘటన..!

కర్ణాటక హవేరి జిల్లాలో జనవరి 2024లో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, వీరికి జైలు నుంచి ...

Read moreDetails

Gold: 18 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకున్న పోలీసులు

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాల విలువ దాదాపు రూ.15 కోట్లకుపైగా ఉంటుందని ...

Read moreDetails

Recent News