ADVERTISEMENT

Tag: #BreakingNews

MEIL:మేఘాఇంజనీరింగ్‌కి మరో భారీ ఆర్డర్ | కర్ణాటకలో ఫ్యూహాత్మక ప్రాజెక్ట్

‘మేఘా’కు మరో భారీ ఆర్డర్! కర్ణాటకలో ‘వ్యూహాత్మక’ పెట్రో ప్రాజెక్టు హైదరాబాద్  కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (MEIL) మరో భారీ ప్రాజెక్టును ...

Read moreDetails

APDSC2025: DSC-2025 ఫైనల్ లిస్ట్ విడుదల 16,347 టీచర్ పోస్టుల భర్తీ పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో మెగా DSC-2025 తుది ఎంపిక జాబితా అధికారికంగా విడుదలైంది. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా విద్యాధికారి కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఎంపికైన ...

Read moreDetails

Nepal: నేపాల్ మంత్రుల జీవితం త‌ల‌కిందులు

కార్లు, కాన్వాయ్... వెనుక అనుచ‌రులు... అభిమానులు... ఏ దేశంలో అయినా మంత్రులు అంటే హంగు ఆర్భాటం.. డాబు ద‌ర్పం ఉంటాయి... ఎంత పేద దేశ‌మైనా కాస్త‌యినా ఇది ...

Read moreDetails

Andhra Pradesh : బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో విషాదఛాయలు

బాజాభజంత్రీలు మోగాల్సిన ఇంట్లో మృత్యుగంటలు మోగాయి. కుమారుడు అంగరంగా వైభవంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఉప్పలమ్మ పండుగ సామాను కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి ...

Read moreDetails

Nepal: సోషల్ మీడియా పవర్..నేపాల్ ప్ర‌ధాని ప‌రార్..!

కొన్నాళ్ల కింద‌ట రాజ‌రికంలో ఉండి.. త‌ర్వాత మావోయిస్టుల ప్ర‌భావం కొన‌సాగి.. ప్ర‌జాస్వామ్య దేశంగా మారిన నేపాల్ లో 14 నెల‌ల్లోనే ప్ర‌ధాని మారిపోయారు. గ‌త ఏడాది జూలై ...

Read moreDetails

Telangana: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి..కన్న తండ్రే చంపాడా!

ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్లపాలెం మండలం ...

Read moreDetails

BRS: ఒక వ్యూహాత్మక కదలిక

రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో.. ఎవరూ ఊహించలేరు. నిండిన రంగం. ఇక్కడ రక్తసంబంధాలు, కుటుంబ అనుబంధాలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల ముందు వెనక్కి తగ్గుతాయనడంలో ...

Read moreDetails

Andhra Pradesh Politics: ఏపీలో మరో ఎన్నికల సమరం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 15 నెలల తర్వాత మరో ప్రధాన ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ...

Read moreDetails

Ashok Gajapathi Raju: రుషికొండ ప్యాలెస్‌ను పిచ్చి ఆస్పత్రిగా మార్చాలి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రుషికొండ ప్యాలెస్‌పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాన్ని మానసిక వైద్యశాలగా ...

Read moreDetails

Vangaveeti Radha: చిత్ర విచిత్రంగా రాజకీయ జీవితం..!

వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధాకృష్ణ గెలిచి ఎమ్మెల్యేగా చట్ట సభలలో అడుగు పెట్టింది మాత్రం ఒకే ఒక్క సారి. అదే ...

Read moreDetails
Page 30 of 45 1 29 30 31 45
  • Trending
  • Comments
  • Latest

Recent News