ADVERTISEMENT

Tag: #BreakingNews

Stock Market: రూ.150 కోట్లు కొల్లగొట్టారు..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో భారీ స్కాం(Fraud) బయట పడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల(Stock Market Investiments) పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు ఆక్రమార్కులు. జీడిమెట్ల ...

Read moreDetails

India: యాపిల్ ఐఫోన్ ఎగుమతుల్లో న్యూ రికార్డ్..!

ఇండియాలో తయారైన ఐఫోన్లకు ప్రపంచంలో విస్తృతంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న యాపిల్, భారత్‌లోని తయారీ కేంద్రాలపై దృష్టిపెట్టి, భారీ ఎగుమతులను సాధిస్తోంది. ...

Read moreDetails

IRAN: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం..!

పంజాబ్‌కి చెందిన ముగ్గురు యువకులు ఇరాన్‌లో మాయమయ్యారు. మే 1న టెహ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది గంటలకే అదృశ్యమైన ఈ ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తెలియని పరిస్థితి ...

Read moreDetails

Kaleshwaram: కేసీఆర్ ఊహించని నిర్ణయం!

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొత్త మలుపు తిరిగేలా ఉంది. గతంలో విచారణలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ...

Read moreDetails

Telangana: రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు !

రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు ...

Read moreDetails

Jyoti Malhotra: 14 రోజుల రిమాండ్

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హర్యానా రాష్ట్రంలోని హిసార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ...

Read moreDetails

Karnataka : హవేరి జిల్లాలో షాకింగ్ సంఘటన..!

కర్ణాటక హవేరి జిల్లాలో జనవరి 2024లో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, వీరికి జైలు నుంచి ...

Read moreDetails

Jyoti Malhotra: గూఢచారిగా ఎందుకు అనుమానిస్తున్నారు..?

జ్యోతి మల్హోత్రా. ఓ ట్రావెల్ వ్లాగర్. యూట్యూబర్ కూడా. పాకిస్తాన్‌కు నిఘా సమాచారాన్ని చేరవేస్తున్నారంటూ హరియాణా, పంజాబ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.జ్యోతి మల్హోత్రా మొబైల్, ల్యాప్‌టాప్ ...

Read moreDetails

Gali Janardhan Reddy: సీబీఐ కోర్టులో నిరాశ!

నాంపల్లి సీబీఐ కోర్టు ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. చంచల్‌గూడ జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ...

Read moreDetails

Subbanna Ayappan: కావేరీ నదిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత..!

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో ...

Read moreDetails
Page 17 of 22 1 16 17 18 22

Recent News