ADVERTISEMENT

Tag: #APUpdates

APAssembly:రెండో, మూడో సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్వహణకు కొత్త పథకం – రెండో, మూడో సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం ప్రకటించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త ...

Read moreDetails

Ap Liquor : ఎక్సైజ్ శాఖపై పవన్ జోక్యం… కూటమిలో మొదలైన రాజకీయ ప్రకంపనలు

ఏపీలో మద్యం అమ్మకాల్లో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కోపం తీసుకువచ్చింది. జనసేన జనరల్ బాడీ సమావేశంలో ...

Read moreDetails

Andhra Pradesh | “చేనేత కార్మికులకు గుడ్ న్యూస్! కొత్త ప్యాకేజ్ సంతోషం తీసుకువస్తోంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల ఆదాయాన్ని పెంచడంతో పాటుగా సులభతరం చేయడానికి 'జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)' ...

Read moreDetails

Ysrcp: అంత ఈజీ కాదే?

రాజకీయాల్లో ఎన్నో జరుగుతాయి. అన్ని చోట్లా జరుగుతాయి. కానీ ఏపీ రాజకీయమే సెపరేట్ గా సాగుతుంది. ఇక్కడ అంతా ఒక ప్రత్యేకంగా చూడాలి. ఓటర్లు అలాగే విలక్షణమైన ...

Read moreDetails

Chandrababu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏం చేసినా లెక్క‌లు వేసుకుంటారు. నివేదిక‌లు రెడీ చేసుకుంటారు. ప్ర‌తి ప‌నికీ హోం వ‌ర్క్ చేసుకుంటారు. ఇలా.. ఆయ‌న అధికారంలో ఉన్నా.. ప్రతిప‌క్షంలో ...

Read moreDetails

AP:అమరావతి వేగంగా… మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వైపు బాబు కొత్త దిశ

ముఖ్యమంత్రి చంద్రబాబు నోట మూడు ప్రాంతాలు అన్న మాట తాజాగా వినిపించింది. ఇది ఏమిటి ఆయన అలా అనకూడదా అంటే అనవచ్చు. ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఏపీ ...

Read moreDetails

Ys Sharmila: అమరావతి రాజధాని..రెండో విడత భూసేకరణ ఎందుకు చంద్రబాబు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని.. దీనిని ఒక సాధార‌ణ మునిసిప‌ల్ స్థాయికి ప‌రిమితం చేయ‌రాద‌ని సీఎం చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్నాయి. ఈ ...

Read moreDetails

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో తారాజువ్వలు

రాష్ట్రంలో బ‌ల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాపు సామాజిక వ‌ర్గం నుంచి నాయ‌కత్వం పెద్ద గా క‌నిపించ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు నాయ‌క‌త్వం-నాయ‌కుల గ్యాప్ ఈ సామాజిక ...

Read moreDetails

Kurnool: ఎమ్మిగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి

ఇటీవల కాలంలో ఘోర ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా. ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్థం కావటం.. భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయిన ...

Read moreDetails

Andhra Pradesh: చంద్రబాబు పై సీఐడీ కేసు క్లోజ్!

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా, ఆయనపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసులో ఆయనకు వ్యతిరేకంగా ...

Read moreDetails
Page 1 of 3 1 2 3
  • Trending
  • Comments
  • Latest

Recent News