Tag: #AndhraPradesh

AP LIQUOR SCAM: రాజ్ కసిరెడ్డిపై బిగుస్తోన్న ఉచ్చు

ఏపీలో చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. దాదాపు రూ.3,200 కోట్ల మేర అవినీతి జరిగిందని, షెల్ కంపెనీల ...

Read moreDetails

AP Liquor Scam: సిట్‌ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే ...

Read moreDetails

Hyderabad – Vijayawada : శాటిలైట్ టోల్ ప్రారంభం

రహదారులపై టోల్ చార్జెస్ చెల్లింపు ఒకప్పుడు నగదుతోనే జరిగేది. ఆ తర్వాత 2019 డిసెంబరు 15న కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రయాణికులకు ...

Read moreDetails

AP LIQUOR SCAM : ఎవరీ బాలాజీ గోవిందప్ప?

ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్పను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు ...

Read moreDetails

Pawan Kalyan: 25 లక్షల రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం

శత్రుదేశ దాడిలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని ...

Read moreDetails

YS Jagan: మళ్ళీ అదే ఫార్ములానా..?

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల పైగా సమయం ఉన్నా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేయడం ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలో ...

Read moreDetails

Andhra Pradesh : ముగ్గురూ మంత్రులు ఔట్..?

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మూడు పార్టీలు కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమిలో బీజేపీ పట్టు స్పష్టంగా ...

Read moreDetails

Supreme Court: వారికి భారీ షాక్

ఏపీ మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన అనుమానితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ...

Read moreDetails
Page 4 of 9 1 3 4 5 9
  • Trending
  • Comments
  • Latest

Recent News