ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

సానుకూల వాతావరణం లో నీటి వివాదాలు పరిష్కరించుకుందాం.మంత్రి నిమ్మల

సానుకూల వాతావరణం లో  నీటి వివాదాలు పరిష్కరించుకుందాం.మంత్రి నిమ్మల

State Water Resources Ministers in Udaipur

ADVERTISEMENT

సానుకూల వాతావరణం లో చర్చించుకుందాం — నీటి వివాదాలు పరిష్కరించుకుందాం.

— మూడు రాష్ట్రాల జల వనరుల శాఖ మంత్రుల ఏకాభిప్రాయం.

కేంద్ర జలశక్తి సంఘం ఆధ్వర్యంలోని అఖిలభారత స్థాయి ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు నిమ్మల రామానాయుడు,డీకే శివకుమార్,ఉత్తమ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు.

** ఆంధ్రప్రదేశ్ కు ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణ సరిహద్దుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాల సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

** ఎవరు నష్టపోకుండా మూడు రాష్ట్రాల రైతులు శ్రేయస్సు కోసం సమిష్టి నిర్ణయాల ద్వారా, సంప్రదింపుల ద్వారా కలసి కృషి చేద్దాం అన్నారు.

** తుంగభద్ర నీటి నిల్వ, పూడిక వంటి అంశాలతో పాటు ఇతర అంశాలు చర్చకు వచ్చాయి.

** ఈ సందర్భంలో రామానాయుడు మాట్లాడుతూ, ఈ ఏడాది నీటిని కాకుండా, గత పది సంవత్సరాలుగా కృష్ణానదికి వస్తున్న నీటిని చూడాలని వారి దృష్టికి తీసుకెళ్ళారు.

** కృష్ణా నది దిగుకు నీరు రావడం కష్టమవుతుందని ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల వంటి ప్రాజెక్టులు నిండితేనే, కిందకు నీరు వస్తుందని రామానాయుడు వివరించారు. ఈ దశలో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయికట్టులకు నీరందించడం కష్టంగా మారిందని నిమ్మల వివరించారు.

** అలాగే శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. తద్వారా ఇరు రాష్ట్రాల రైతులకు ఎటువంటి పంట నష్టం, తాగు నీటి ఇబ్బంది లేకుండా జూన్ వరకు ప్రణాళిక బద్దంగా పరస్పర అంగీకారంతో పనిచేయాలనుకున్నారు.

** తుంగభద్ర రిజర్వాయర్ పూడిక తీతకు ప్రత్యామ్నాయంగా చేపట్టవలసిన చర్యలు గురించి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఏపీ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలుస్తానని కోరారు. ముందు తగు ప్రతిపాదనలతో అధికారుల స్థాయిలో చర్చించి ఆ తదుపరి ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆయనకు సూచించారు

అలాగే 2025 డిసెంబర్ నాటికి డయా ఫ్రంవాల్ నిర్మాణం, 2027 డిసెంబర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులు, ఏజెన్సీలతో సిఎం రివ్యూలు చేస్తున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. డయా ఫ్రం వాల్ నిర్మాణ పనులు కూడా ఇప్పటికే రెండు కట్టర్లతో మొదలయ్యాయని, మార్చి నుండి మూడో కట్టర్ తో పనులు మొదలుపెడతామని చెప్పారు. డివాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణ పనులు చేపట్టే విధంగా సహాయ సహాకారాలు అందించాలని కోరారు. గ్యాప్-1 లో ఇప్పటికే డివాల్ నిర్మాణం పూర్తయ్యిందని, ఈసిఆర్ఎఫ్ నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వివరాలను ప్రతినెలా, కేంద్రానికి తెలియచేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అందుకుగానూ, ప్రతి నెలా కేంద్రానికి పనుల వివరాలు పంపిస్తామని తెలిపారు.

Tags: #GovernmentUpdates#MinisterNimmalaRamanaidu#MinisterRamanaidu#PoliticalLeadership#PublicService#RamanaiduLeadership
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

KCR : మళ్లీ అధికారంలోకి వస్తున్నాం!

Next Post

Delhi CM :దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

Related Posts

APCapital
Andhra Pradesh

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Irrigation
Andhra Pradesh

Irrigation:నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం | చంద్రబాబు 100 రోజుల యాక్షన్ ప్లాన్ | జల సంరక్షణకు కొత్త దిశ

FakeOfficer
Andhra Pradesh

FakeOfficer:ఏసీబీ అధికారిగా మోసం చేసి రూ.50 లక్షలు వసూలు చేసిన నిందితుడు అరెస్ట్ – సత్యసాయి జిల్లాలో సంచలనం

Mavigan
Big Story

Mavigan:మూడు రాజధానులు నమ్మని ప్రజలు… ‘మావిగన్’పై కొత్త అనుమానాలు: జగన్ వ్యూహం ఫలిస్తుందా?

YSRCP
Andhra Pradesh

YSRCP:అమరావతిలో రాక్రీట్ సంస్థపై కేసు – తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి లింక్, జగనన్న కాలనీల ఇళ్లలో అవకతవకలు బహిర్గతం

Amaravati
Andhra Pradesh

Amaravati:ఏపీ మాజీ మండలి ఛైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు – కులం పేరుతో దూషణలు, మూడు రాజధానుల బిల్లుపై ఘర్షణలు వెలుగులోకి

Next Post
Delhi CM :దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

Delhi CM :దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#EstherAnil

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

APCapital

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Telangana

Telangana:ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ThoothukudiCase

ThoothukudiCase:9 మంది పోలీసులకు ఉరిశిక్ష – మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు

Recent News

#EstherAnil

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

APCapital

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Telangana

Telangana:ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ThoothukudiCase

ThoothukudiCase:9 మంది పోలీసులకు ఉరిశిక్ష – మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info