• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Raptadu : వేడెక్కిన రాప్తాడు రాజకీయం..!

ఫ్యాక్షన్ మళ్లీ తెరపైకి... రక్తపాతం, ఆరోపణలు, పరామర్శలతో వేడెక్కిన రాప్తాడు రాజకీయ వాతావరణం!"

Raptadu : వేడెక్కిన రాప్తాడు రాజకీయం..!

Oplus_16908288

గత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా కనుమరుగవుతూ వచ్చింది కానీ ఒకసారిగా తిరిగి ఫ్యాక్షన్ తెరపైకి రావడమే కాకుండా రక్త చరిత్ర కూడా మొదలైందని చెప్పాలి. ఒకప్పుడు అనంతపురం అంటే ఫ్యాక్షన్ కి మారుపేరు. ఒకప్పుడు ఈ ఫ్యాక్షన్ కారణంగా ఒకరినొకరు చంపుకుంటూ రక్తం ఏరులై పారేది కానీ కాలక్రమేనా ఫ్యాక్షన్ తగ్గిస్తూ ఎవరి పనులలో వారు బిజీ అయ్యారు కానీ ఇప్పుడు మరోసారి ఈ రక్తపాతం మొదలైందని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలు ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తుంది. రామగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ బలం లేకపోయినా అక్కడ విజయం సాధించాలి అంటూ వ్యూహాత్మకంగా పరిటాల కుటుంబం దౌర్జన్యాలకు పాల్పడింది అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా వైసిపికి మద్దతు తెలిపిన వారిపై పరిటాల అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో భాగంగా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత లింగమయ్య మరణించారు. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ పరిటాల వర్గీలపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పరిటాల సునీత మీడియా సమావేశంలో తోపుదుర్తి బ్రదర్స్ గురించి విమర్శలు చేయడమే కాకుండా పరిటాల రవి హత్య గురించి కూడా ఈమె మాట్లాడారు.

పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందంటూ ఈమె మాట్లాడారు. తోపుదుర్తి బ్రదర్స్ రెచ్చగొట్టడం వల్లే గతంలో ఎన్నో అన్యాయాలు జరిగాయని మీ కారణంగా పరిటాల, మద్దెల చెరువు సూరి కుటుంబం, సానే కుటుంబాలలో అన్యాయం జరిగాయని ఈమె గత విషయాల గురించి మాట్లాడారు.

ఇలా వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చారు. తానే స్వయంగా పాపిరెడ్డి పల్లికి వచ్చి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.జగన్ ఎవరో చెప్పిన మాటలు విని జిల్లాకు రావడం కాదని, కేవలం లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా… గత గత ఐదేళ్లలో తోపుదుర్తి బ్రదర్స్ బాధితులందరినీ పరామర్శించాలి అంటూ సునీత జగన్మోహన్ రెడ్డి పట్ల విమర్శలు కురిపించారు.

ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత లింగమయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతూ వారికి భరోసా ఇవ్వడమే కాకుండా తానే స్వయంగా పాపిరెడ్డి పల్లికి వస్తానని చెప్పడంతో రాప్తాడు రాజకీయం వేడెక్కింది.. మరి జగన్ వచ్చేలోపు ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియాల్సి ఉంది

Tags: #AndhraPolitics#APpolitics#Election2024#NewsToday#PoliticalBattle#PoliticalHeat#PoliticalUpdates#RaptaduElection#RaptaduNews#Tdp#TeluguNews#TeluguPolitics#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Mokshagna: అభిమానులు వెయిటింగ్

Next Post

PF Withdrawal: ఇప్పుడు మరింత సులభం

Related Posts

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ
Business

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

Entertainment

Nayanthara: హోస్టింగ్ బాధ్య‌త‌లు

Samantha: మేలిమి బంగారంలా!
Entertainment

Samantha: మేలిమి బంగారంలా!

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం
Andhra Pradesh

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం

Vice-President election 2025:  ఇండియా ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జస్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి
Big Story

Vice-President election 2025: ఇండియా ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జస్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి

P4: పేదరికాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా
Andhra Pradesh

P4: పేదరికాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా

Next Post
PF Withdrawal:  ఇప్పుడు మరింత సులభం

PF Withdrawal: ఇప్పుడు మరింత సులభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

Nayanthara: హోస్టింగ్ బాధ్య‌త‌లు

Samantha: మేలిమి బంగారంలా!

Samantha: మేలిమి బంగారంలా!

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం

Recent News

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

Nayanthara: హోస్టింగ్ బాధ్య‌త‌లు

Samantha: మేలిమి బంగారంలా!

Samantha: మేలిమి బంగారంలా!

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info