ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Tigers Deaths: కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసులో వీడిన చిక్కుముడి

Tigers Deaths: కర్ణాటకలో ఐదు పులుల మృతి కేసులో వీడిన చిక్కుముడి
ADVERTISEMENT

కర్ణాటకలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన ఐదు పులుల మృతి కేసు మిస్టరీ వీడింది. తన పెంపుడు ఆవును పులి చంపిందన్న ప్రతీకారంతోనే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు అటవీశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా, మలెమహదేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో కొద్ది రోజుల క్రితం ఒక తల్లి పులి, నాలుగు కూనలు మరణించాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. స్థానికంగా నివసించే మాదురాజు అనే వ్యక్తి, తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ‘కించి’ అనే ఆవును ఇటీవల ఓ పులి వేటాడి చంపడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

దీంతో పులిపై పగ పెంచుకున్న మాదురాజు, ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన కోనప్ప, నాగరాజుల సహాయంతో ఒక పథకం వేశాడు. పులి దాడిలో చనిపోయిన తన ఆవు కళేబరానికి విషం పట్టించి, దాన్ని అటవీ ప్రాంతానికి సమీపంలో వదిలేశాడు. ఆ విషపూరితమైన మాంసాన్ని తిన్న తల్లి పులి, దాని నాలుగు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.

ఈ కేసును సవాలుగా తీసుకున్న అటవీశాఖ అధికారులు, తమ దర్యాప్తులో మాదురాజే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గుర్తించారు. అతడితో పాటు సహకరించిన స్నేహితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని మీణ్యం ప్రాంతంలోని ‘అరణ్య భవన్’కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. జరిగిన విషయంపై పూర్తి నివేదిక సమర్పించాలని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేను ఆయన ఆదేశించారు.

Tags: #Chamarajanagar#EnvironmentCrime#EshwarKhandre#ForestDepartment#KarnatakaForestDepartment#KarnatakaNews#KarnatakaTigerDeath#SaveTigers#Siddaramaiah#StopPoaching#TigerDeathInvestigation#TigerPoisoning#WildlifeCrime#WildlifeJustice#WildlifeProtection
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hyderabad: గుడ్‌ బై అంటూ వాట్సాప్‌ స్టేటస్‌..యోగా టీచర్‌ అదృశ్యం!

Next Post

Telangana: మంత్రి పొంగులేటినీ వదిలిపెట్టని కొండా మురళి..!

Related Posts

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు
Andhra Pradesh

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు

Mithun Reddy: 50 రోజుల తర్వాత 5 రోజుల ఉపశమనం
Andhra Pradesh

Mithun Reddy: ఫ్యాన్ కి రిపేర్లు!

Dil Raju::ఏడాదికో సినిమా చేయండి ప్లీజ్
Entertainment

Dil Raju::ఏడాదికో సినిమా చేయండి ప్లీజ్

Siddaramaih: ఐదేళ్లూ నేనే సీఎం!
Big Story

Siddaramaih: ఐదేళ్లూ నేనే సీఎం!

Elon Musk: వికీపీడియా కు పోటీగా ‘గ్రోకిపీడియా’
Business

Elon Musk: వికీపీడియా కు పోటీగా ‘గ్రోకిపీడియా’

Pm Modi: ప్రత్యేక రూ.100 నాణెం..స్మారక పోస్టల్ స్టాంపును విడుదల
Big Story

Pm Modi: ప్రత్యేక రూ.100 నాణెం..స్మారక పోస్టల్ స్టాంపును విడుదల

Next Post
Telangana: మంత్రి పొంగులేటినీ వదిలిపెట్టని కొండా మురళి..!

Telangana: మంత్రి పొంగులేటినీ వదిలిపెట్టని కొండా మురళి..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు

KantaraMovieReview:కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ ⭐

KantaraMovieReview:కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ ⭐

Mithun Reddy: 50 రోజుల తర్వాత 5 రోజుల ఉపశమనం

Mithun Reddy: ఫ్యాన్ కి రిపేర్లు!

Dil Raju::ఏడాదికో సినిమా చేయండి ప్లీజ్

Dil Raju::ఏడాదికో సినిమా చేయండి ప్లీజ్

Recent News

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు

BanniFestival:దేవరగట్టు బన్నియాత్రలో రక్తపాతం – ఇద్దరు మృతి, వందమందికి పైగా గాయాలు

KantaraMovieReview:కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ ⭐

KantaraMovieReview:కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ ⭐

Mithun Reddy: 50 రోజుల తర్వాత 5 రోజుల ఉపశమనం

Mithun Reddy: ఫ్యాన్ కి రిపేర్లు!

Dil Raju::ఏడాదికో సినిమా చేయండి ప్లీజ్

Dil Raju::ఏడాదికో సినిమా చేయండి ప్లీజ్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info