మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొత్త మలుపు తిరిగేలా ఉంది. గతంలో విచారణలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత,...
Read moreDetailsరాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు...
Read moreDetailsతెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతా కల్వకుంట్ల కవిత రాసిన లేఖ గురించే చర్చ జరుగుతోంది. గులాబీ పార్టీలో.. ముసలం నెలకొందా? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?...
Read moreDetailsతెలంగాణ రాజకీయాలలో కవిత రాసిన లేఖ ఒక్కసారిగా పేను సంచలనాలను సృష్టించింది. దీంతో ఒక్కసారిగా కెసిఆర్ కుటుంబంలో కూడా చీలికలు మొదలయ్యాయని ,కవిత కొత్త పార్టీ పెడుతుందనే...
Read moreDetailsబీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు, ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన వ్యవహారం కెసిఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత...
Read moreDetailsఓవైపు ట్రాఫిక్, మరోవైపు చినుకు పడితే రోడ్లపై నిలిచిపోయే నీళ్లు.. నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై మరో పిడుగు లాంటి వార్త. భాగ్యనగరంలో నివసించడం భారంగా మారిపోయింది....
Read moreDetailsఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయంగా ప్రకంపనాలకు కారణమైంది. తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావటం సంచలనంగా మారుతోంది. ఈ లేఖ...
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుప్రస్తావనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు (కేటీఆర్) తీవ్రంగా...
Read moreDetailsపాలమూరు ఎత్తిపోతలపై ఆరోపణలకు ముగింపు; నాగం పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలున్నాయంటూ, సీబీఐ దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్...
Read moreDetailsతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో పెద్ద చిక్కే ఎదురైంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అతనితోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info