National

Get the latest national news and updates from India. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

BJP Leader Dilip Ghosh: 60 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి.. ఎవరంటే..?

పశ్చిమబెంగాల్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌(Dilip Ghosh) 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి, వివాహబంధంలోకి అడుగు పెట్టారు. పార్టీకి చెందిన మహిళా...

Read moreDetails

FastTag: జీపీఎస్ ఆధారిత ట్యాక్స్ వసూలు

దేశంలో టోల్ వసూలు వ్యవస్థ త్వరలోనే ఒక పెద్ద మార్పును చూడబోతోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) చెల్లింపు విధానం పూర్తిగా ఆటోమేటెడ్ జీపీఎస్ (GPS)...

Read moreDetails

National Herald: అసలు ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసు ఏమిటంటే ?

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జ్ షీటు నమోదు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు… కారుచౌకగా షేర్లు...

Read moreDetails

Rohit Sharma: ముంబయి విమానాశ్రయంలో రోహిత్ శర్మ కుమారుడు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమారుడు అహాన్ శర్మ ఫేస్ తొలిసారిగా బహిరంగంగా బయటకు వచ్చింది. సోమవారం రోహిత్ భార్య రితిక కుమారుడిని ఎత్తుకుని ముంబయి విమానాశ్రయంలో...

Read moreDetails

Kamal Haasan : నటుడు కమల్‌ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం ?

ప్రముఖ సినీ నటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం...

Read moreDetails

PM Modi:భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం

జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అత్యంత ఘోరమైన అధ్యాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేటితో అంటే ఏప్రిల్‌ 13తో జలియన్‌వాలా బాగ్‌...

Read moreDetails

Bihar: బీహార్ లో అకాల వర్షాలు.. 80 మంది మృతి!

బీహార్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా వర్షాలు, పిడుగుల వల్ల ఇప్పటివరకు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర మంత్రి విజయ్...

Read moreDetails

Mukesh Ambani Antilia: వక్ఫ్ భూమిలో నిర్మించారా? వాస్తవం ఏంటి..?

భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఊహించని విధంగా అతి పెద్ద చిక్కే వచ్చిపడింది. ముంబయిలోని అత్యంత విశాలవంతమైన రూ.15వేల కోట్ల విలువైన...

Read moreDetails

Delhi: ఆ వాహనాలకు చెక్!

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో నడిచే టూ-వీలర్లను పూర్తిగా నిషేధించేందుకు సిద్ధమవుతోంది. తాజా ముసాయిదా ఎలక్ట్రిక్...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News