పంజాబ్కి చెందిన ముగ్గురు యువకులు ఇరాన్లో మాయమయ్యారు. మే 1న టెహ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది గంటలకే అదృశ్యమైన ఈ ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తెలియని పరిస్థితి...
Read moreDetailsకొచ్చి తీరానికి సమీపంలో లైబీరియాకు చెందిన కార్గో షిప్ మునిగిపోయి చమురు లీకవ్వడంతో, తమ రాష్ట్రంలోని తీర ప్రాంతాలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.ఓడ మునక...
Read moreDetailsపాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హర్యానా రాష్ట్రంలోని హిసార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది....
Read moreDetailsకర్ణాటక హవేరి జిల్లాలో జనవరి 2024లో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు. అయితే, వీరికి జైలు నుంచి...
Read moreDetailsపాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో సంచలనాత్మక విషయం బయటపడింది. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం పనిచేస్తున్న అలీ...
Read moreDetailsపాలమూరు ఎత్తిపోతలపై ఆరోపణలకు ముగింపు; నాగం పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలున్నాయంటూ, సీబీఐ దర్యాప్తు చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్...
Read moreDetailsప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు భారత్- పాకిస్థాన్ యుద్ధం, అమెరికా- చైనా టారిఫ్ ల మోత, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్...
Read moreDetailsఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో... టర్కీ తన వక్ర బుద్ధిని బయట పెట్టిన సంగతి తెలిసిందే. మన శత్రుదేశం అయిన పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై...
Read moreDetailsఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కే కాదు.. ప్రపంచ దేశాలకూ భారత్ షాక్ ఇచ్చింది. భారత్ ఆయుధాలను చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కైతున్నాయి. మేక్ ఇన్...
Read moreDetailsపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జమ్మూకాశ్మీర్...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info