National

Get the latest national news and updates from India. Stay informed with new7Telugu's comprehensive coverage.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

బోరివలి-థానే సొరంగం ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారెంటీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వహణపై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది

₹16,600 కోట్ల బోరివలి-థానే ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ పై సీబీఐ దర్యాప్తు కోరుతూ MEIL దాఖలు చేసిన పిల్ పై బాంబే హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది....

Read moreDetails

India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!

భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ 6.2 శాతానికే పరిమితమయ్యింది. ఇది నాలుగేండ్ల కనిష్ట...

Read moreDetails

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది.కోట్లాది...

Read moreDetails

SLBC tunnel collapse: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఘోర ప్రమాదం..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్

తెలంగాణలో జరిగిన ప్రమాద ఘటనలో, ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు. వీరిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్‌తో మరో ఆరుగురు ఉన్నారు....

Read moreDetails

Modi | Pawan Kalyan | పవన్‌తో మోదీ ఏం మాట్లాడారంటే..?

రామ్ లీలా మైదానంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సంభాషణ...

Read moreDetails

Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు

ప్రపంచంలో(World)నే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సుందరి పోటీ 'మిస్ వరల్డ్' 72వ ఎడిషన్‌కు తెలంగాణ వేదిక కాబోతుంది. 2025లో ఈ వేడుకను తెలంగాణలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు....

Read moreDetails

MEIL :మేఘా వేసిన పిటీషన్ ని సమర్థించిన బాంబే హై కోర్ట్

ముంబై హైకోర్టు, మహారాష్ట్ర లోని థానే మరియు బోరివలి మధ్య రహదారి సొరంగం నిర్మాణం కోసం ముంబాయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (MMRDA ), MEIL...

Read moreDetails

Delhi CM :దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన (RekhaGupta)రేఖ గుప్తా, బిజెపికి కష్టపడి పనిచేసే కార్యకర్త. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్ట మొదటిసారి షాలిమార్ బాగ్ నుండి పోటీ చేసి గెలిచారు....

Read moreDetails

BJP: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 20 రాష్ట్రాల సీఎంలు!

ఎల్లుండి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, 50 మందికి పైగా సినీ, పారిశ్రామిక ప్రముఖులు, విదేశీ రాయబారులు, కేంద్ర...

Read moreDetails

 New Delhi Railway Station :తొక్కిసలాట ఎందుకు జరిగింది?

న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి(ఫిబ్రవరి 15) జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మరణించిన 18మంది పేర్లను అధికారులు వెల్లడించారు....

Read moreDetails

Recent News