ADVERTISEMENT

Latest

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితుల‌కు స‌మ ప్రాధాన్యం.శాస‌న‌మండ‌లి లో మంత్రి నిమ్మ‌ల

• ఫేజ్-1లో నిర్వాసితుల‌కు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం. • ప్రాజెక్టు పూర్త‌య్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితుల‌కు కూడా ఇళ్ళు నిర్మిస్తాం. - శాస‌న‌మండ‌లిలో జ‌ల‌వ‌న‌రుల...

Read moreDetails

Cm Revanth Reddy : రాజీవ్ యువ వికాసం ప్రారంభం

ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా...

Read moreDetails

Cm Chandra Babu : అనూహ్య నిర్ణయం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి కావటంతో .. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా గేర్...

Read moreDetails

Ar Rahaman : దయచేసి ఆలా అనొద్దు..రెహమాన్ వైఫ్!

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ హాస్పిటల్ పాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో...

Read moreDetails

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్..!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఈమె...

Read moreDetails

Prabhas: ప్రభాస్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరోయిన్!

ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే విషయం తెల్సిందే. రాజాసాబ్‌...

Read moreDetails

RevanthReddy:తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాలు

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మీద సందర్భం దొరికిన ప్రతిసారీ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి....

Read moreDetails

Vijayasai Reddy : ఆహా రాజా! ఓహో రాజా! అంటే కుదరదు

విజయ్ సాయి రెడ్డి వైసీపీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన చుట్టూ మోహరించి ఉన్నటువంటి...

Read moreDetails

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం..59 మంది మృతి

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య 51 నుంచి 59కి పెరిగింది.ఈ అగ్నిప్రమాదంలో 59 మంది మరణించగా, 155 మందికి పైగా గాయపడ్డారని అధికారులు...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News