పర్యాటక ప్రాంతమైన గోవాలో ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడి ఒక దేవాలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏడుగురు దుర్మణం పాలు కాగా.. యాభై మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో...
Read moreDetailsదేశ ఆర్థిక రాజధానుల్లో ఒకటిగా వెలుగొందుతున్న బెంగళూరు నగరం, నేడు ప్రజా భద్రత.. పాలనపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్న ఒక భయంకరమైన సంఘటనతో ఉలిక్కిపడింది. బృహత్ బెంగళూరు...
Read moreDetailsఉత్తరప్రదేశ్లోని ఖాన్ పూర్లో ఒక మహిళ పెళ్లయిన ఐదు నెలల తర్వాత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. అత్తారింటి నుంచే ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన ఆమె, ఇంట్లో...
Read moreDetailsనెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోవూరు మండలంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం పొతిరెడ్డిపాలెం వద్ద...
Read moreDetailsకెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్ లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఇదే...
Read moreDetailsగతంలో అమాయక ఆడోళ్లను మాటలతో మాయ చేసే మగాళ్లు బోలెడంత మంది ఉండేవారు. మారిన కాలంలో.. ఈ తరహా మోసాలు మాకూ పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మగాళ్లకు...
Read moreDetailsతెలంగాణకు చెందిన ఓ యువకుడు ఇన్ఫోసిస్లో ఉద్యోగం కోసం తన అతి తెలివిని ప్రవర్తించాడు. తన బదులు స్నేహితుడిని వర్చువల్ ఇంటర్వ్యూకు పంపాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత...
Read moreDetailsఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఉదంతాలను చూస్తుంటే.. నోటి వెంట మాటలు రానట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. తెలిసి మరీ తప్పులు చేయటం.. అది కూడా గౌరవనీయస్థానాల్లో ఉన్న...
Read moreDetailsనిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి రాష్ట్రంలో శాంతిని మరోసారి కలవరపెట్టింది. అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ మైదానంలో సందర్శకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది,...
Read moreDetailsజమ్మూ కశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు....
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info