ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పై షాకింగ్ దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసంలో బహిరంగ విచారణ జరుగుతున్న సందర్భంలో.. ఒక దుండగుడు ఆమెపై హత్యాయత్నం జరగడం...

Read moreDetails

DSC 2025: ఏపీలో డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ–2025 నియామకాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మెరిట్ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. రోస్టర్ పాయింట్ల ఆధారంగా అభ్యర్థుల...

Read moreDetails

Krishna District: డోకిపర్రులో సుందరీమణుల సందడి

కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో విశ్వసుందరి-2025, ఏషియన్‌ సుందరి హల్‌చల్‌ చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఈఐఎల్‌ ఎండీ పీవీ కృష్ణారెడ్డి స్వగ్రామం డోకిపర్రులో ఆయన సతీమణి సుధారెడ్డి...

Read moreDetails

TADIPATRI: నెగ్గిన జేసీ పంతం

జేసీ బ్రదర్స్ అంటే మజాకానా అన్నది మరోసారి రుజువు అయింది. తాడిపత్రిలో జేసీలదే రాజకీయ ఆధిపత్యం. వారే దశాబ్దాలుగా శాసీస్త్తూ వస్తున్నారు. అటువంటి జేసీలను 2019లో కేతిరెడ్డి...

Read moreDetails

Vice-President election 2025: ఇండియా ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా జస్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి

జ‌గ్దీప్ ద‌న్ ఖ‌డ్ రాజీనామాతో ఇటీవ‌ల అనూహ్యంగా ఖాళీ అయిన ఉప రాష్ట్ర‌ప‌తి ప‌దవికి.. ఇండియా కూట‌మి అంతే అనూహ్యంగా త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే అధికార...

Read moreDetails

P4: పేదరికాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా

ఏపీలో 2029 నాటికి పేదరికాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌గ్గించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో పీ-4 కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. పీపుల్‌-ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్...

Read moreDetails

Asia Cup 2025: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ(BCCI)

ఆసియా క‌ప్ లో పాల్గొనే టీమ్ ఇండియాను ఎంపిక చేశారు. 15 మంది స‌భ్యులతో కూడిన ఈ జ‌ట్టులో కొన్ని చిన్న‌పాటి సంచ‌ల‌నాలున్నాయి. కెప్టెన్ గా 360...

Read moreDetails

Manika Vishwakarma: బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

అందాల పోటీలు ఎప్పటికప్పుడు ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది జరుగుతున్న ఈ అందాల పోటీలలో ఎంతోమంది తమ ప్రతిభను...

Read moreDetails

CP RadhaKrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహరాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

రానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్‌డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా...

Read moreDetails

Ysrcp: మన అనుకుంటే ఇలానా?

ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై వైసీపీ తీవ్ర తర్జనభర్జన పడుతోంది. తమ పెట్టని కోటలకు భీటలు వారడం, ప్రధానంగా ఎన్నికల...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News