బ్యాంకులకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని మోపి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సంజయ్ భండారీలను భారత్కు అప్పగించేందుకు కేంద్ర...
Read moreDetailsకృత్రిమ మేధస్సు (AI) అసాధారణ వేగంతో పురోగమిస్తోంది. ఈ పురోగతి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్విల్లేకు చెందిన ప్రముఖ...
Read moreDetailsప్రధాని మోదీతో టీడీపీ భావినేత, ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. జీఎస్టీ సంస్కరణలు, రాష్ట్రానికి నిధులు అంటూ ఏవేవో కారణాలు...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి అటు అసెంబ్లీలో , బయట సభలలో కూటమిదే మరో 15 ఏళ్లు అధికారమంటూ పదే...
Read moreDetailsకేసుల పేరుతో ప్రభుత్వం బెదిరిస్తే తాను బెదిరిపోయే మనిషిని కానని, అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పష్టం...
Read moreDetailsదేవుడి మీద ఎవరి నమ్మకం వారిది. తమకున్న నమ్మకాన్ని.. అభిమానాన్ని ఒక్కో భక్తుడో ఒక్కోలా ప్రదర్శిస్తుంటాడు. హైదరాబాద్ కు చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి యాదాద్రి లక్ష్మీ...
Read moreDetailsజీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత శ్లాబుల్ని తగ్గించటం.. పలు వస్తువులు.. వస్తు సేవల మీద భారీగా పన్ను భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేయటం...
Read moreDetailsవైసీపీ నేత, ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే...
Read moreDetailsతీవ్ర ఉద్రిక్తతల నడుమ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశాంత వాతావరణంలో తన నివాసానికి చేరుకున్నారు. 15 నెలల క్రితం ఆయన తాడిపత్రి రావడంతో ఏం...
Read moreDetailsరాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది జనంతో చేసే వ్యవహారం. నిరంతరం సాగే నది లాంటిది రాజకీయం. అందులో ఎన్నో మలుపులు ఉంటాయి....
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info