ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Tvk Vijay: సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వండి

తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ సినీనటుడు విజయ్… తమిళ వెట్రిగ కళగం (టీవీకే)...

Read moreDetails

Andhra Pradesh: కోనసీమ భారీ పేలుడు..6 మంది మృతి

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ...

Read moreDetails

Andhra Pradesh Politics: స్వల్ప కాలంలోనే తెరమరుగవ్వాల్సిన పరిస్థితి

రాజకీయాల్లోకి రావటమే కాదు వచ్చిన తర్వాత వారి హవాను నిలబెట్టుకోవడం అనేది నాయకులకు చాలా ముఖ్యం. ఏ చిన్న తేడా చేసిన అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయంగా...

Read moreDetails

Bjp: ఆల్టర్నేషన్ కావాలనే కాన్ఫిడెన్సా ?

తెలంగాణలో బీజేపీ ఒక పొలిటికల్ స్టాండ్ అయితే తీసుకుంది అని అంటున్నారు. ఎన్నిక ఏదైతే కానీ. తాము ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ధారించుకుంది. గెలుపు ఓటములతో సంబంధం...

Read moreDetails

Telangana: పార్టీ పటిష్టత కోసం

తెలుగుదేశం పార్టీకి ఏపీలో తిరుగులేకుండా రాజకీయం ఉంది. ఎన్నడూ లేనంతగా కన్ఫర్ట్ జోన్ లో ఉంది. విపక్షం పెద్దగా కనిపించడం లేదు, మూడు పార్టీలతో పొత్తు ఉంది....

Read moreDetails

Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ

నీటి పారుదల మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం..   ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ: ఉత్తమ్   పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల...

Read moreDetails

Prashant Kishor: సలహాలు ఇచ్చి రూ. 241 కోట్లు సంపాదించాను

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని వెల్లడించారు. గత మూడు సంవత్సరాలలో కంపెనీలకు లేదా...

Read moreDetails

Rakesh Kishore: కావాలనే చేశా!

సుప్రీం కోర్టులో ఒక అవాంచనీయ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ ఉన్న డయాస్ మీదకు...

Read moreDetails

Cm ChandraBabu: వినూత్న ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వినూత్న ఆలోచనలతో, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, ప్రజల కోసం మాత్రమే కాకుండా,...

Read moreDetails

Nara Lokesh: ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు (సోమవారం) ముంబైలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఆయన...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News