• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Kavitha: రాజకీయంగా ప్రకంపనాలకు కారణమైన లేఖ!

Kavitha: రాజకీయంగా ప్రకంపనాలకు కారణమైన లేఖ!

ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ రాజకీయంగా ప్రకంపనాలకు కారణమైంది. తన తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ బయటకు రావటం సంచలనంగా మారుతోంది. ఈ లేఖ తరువాత బీఆర్ఎస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు లేఖ పైన స్పందించ లేదు. కవిత ఇక షర్మిల బాటలోనే సొంత పార్టీ.. కాంగ్రెస్ వైపు వెళ్తారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కవిత లేఖ వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.

ఫ్యామిలీ డ్రామా
కవిత లేఖ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ లేఖ అంశం పైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. డాడీకి రాసిన లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాగా మారవచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. తెలం గాణను విఫలం చేశాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వారంత కలిసి బీజేపీని నిందిస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలనను తమ పార్టీ నిత్యం వ్యతిరేకిస్తునే ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అది గాంధీ ఫ్యామిలీ అయినా.. కల్వకుంట్ల ఫ్యామిలీ అయినా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

భావోద్వేగంగా
కుటుంబ పార్టీలు వారి వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగంగా మార్చడానికి ప్రయత్నిస్తాయ ని వ్యాఖ్యానించారు. ప్రజలను బీజేపీ జైలుకు పంపదన్నారు. చట్టం మాత్రమే పంపుతుందని చెప్పారు. ఎవరైనా దోషి అయితే.. వారిని ఏదీ రక్షించ లేదన్నారు. కానీ ఈ అంశాన్ని తెలంగాణ చూస్తుందని.. ఆ క్రమంలో ఈ డ్రామాను తీవ్రంగా పరిగణించడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రతీ సర్వేలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. శబ్దం లేకుండా, అధికారం లేకుండా, కేవలం ప్రజల నమ్మకంతోనే తమ పార్టీ ప్రజల్లో అంతర్లీన ప్రవాహంగా వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిజమైన మార్పుతోపాటు అభివృద్ధిని సైతం కోరుకుంటున్నారని తెలిపారు. రాజకీయం.. కుటుంబ డ్రామా కాదన్నారు. ఆ మార్పు బీజేపీతోనే అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

Tags: #BharatRashtraSamithi#BRS#KChandrashekarRao#KCR#KKavitha#MLCKavitha#Telangana#TelanganaPolitics#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chiranjeevi: డైరెక్టర్ బాబీకు మెగా కానుక!

Next Post

PriyankaChopra: క్వీన్ కి అదే ప్ర‌త్యేక‌త‌!

Related Posts

Priyanka Chopra: బికినీలో  సెగలు..!
Entertainment

Priyanka Chopra: బికినీలో సెగలు..!

Pawan Kalyan: అందరి దృష్టి హరిహర వీరమల్లు పై!
Entertainment

Pawan Kalyan: అందరి దృష్టి హరిహర వీరమల్లు పై!

Ys Jagan: అందులో రోల్ మోడల్‌..!
Andhra Pradesh

Ys Jagan: అందులో రోల్ మోడల్‌..!

Andhra Pradesh: కీలక దశకు ఏపీ లిక్కర్ స్కాం..?
Andhra Pradesh

Andhra Pradesh: కీలక దశకు ఏపీ లిక్కర్ స్కాం..?

Andhra Pradesh Liquor Scam: ఆ ఒక్కటే కాపాడుతోందా ?
Andhra Pradesh

Andhra Pradesh Liquor Scam: ఆ ఒక్కటే కాపాడుతోందా ?

Malaika Arora:  51 వ‌య‌సులో కూడా చిల్లింగ్..!
Entertainment

Malaika Arora: 51 వ‌య‌సులో కూడా చిల్లింగ్..!

Next Post
PriyankaChopra: క్వీన్ కి అదే ప్ర‌త్యేక‌త‌!

PriyankaChopra: క్వీన్ కి అదే ప్ర‌త్యేక‌త‌!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Priyanka Chopra: బికినీలో  సెగలు..!

Priyanka Chopra: బికినీలో సెగలు..!

Pawan Kalyan: అందరి దృష్టి హరిహర వీరమల్లు పై!

Pawan Kalyan: అందరి దృష్టి హరిహర వీరమల్లు పై!

Ys Jagan: అందులో రోల్ మోడల్‌..!

Ys Jagan: అందులో రోల్ మోడల్‌..!

Andhra Pradesh: కీలక దశకు ఏపీ లిక్కర్ స్కాం..?

Andhra Pradesh: కీలక దశకు ఏపీ లిక్కర్ స్కాం..?

Recent News

Priyanka Chopra: బికినీలో  సెగలు..!

Priyanka Chopra: బికినీలో సెగలు..!

Pawan Kalyan: అందరి దృష్టి హరిహర వీరమల్లు పై!

Pawan Kalyan: అందరి దృష్టి హరిహర వీరమల్లు పై!

Ys Jagan: అందులో రోల్ మోడల్‌..!

Ys Jagan: అందులో రోల్ మోడల్‌..!

Andhra Pradesh: కీలక దశకు ఏపీ లిక్కర్ స్కాం..?

Andhra Pradesh: కీలక దశకు ఏపీ లిక్కర్ స్కాం..?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info