ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AP Politics: తాజా సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!

AP Politics: తాజా సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!
ADVERTISEMENT

ఏపీలో భారీ మెజార్టీతో, భారీ ఆశలతో కూటమి ప్రభుత్వం గతేడాది కొలువు తీరింది. అనంతరం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విపక్ష వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో తిరిగి పుంజుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధికార కూటమిలో ఉన్న మూడు పార్టీల ఎమ్మెల్యేలు, వారిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న సర్వే ఫలితాల నేపథ్యంలో తాజాగా రైజ్ సంస్ధ రాష్ట్ర వ్యాప్త సర్వే ఫలితాలు ప్రకటించింది.

గతంలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి జోన్ల వారీగా గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు-ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఫలితాలు విడివిడిగా ప్రకటించిన రైజ్ సంస్ధ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద పరిస్దితి ఎలా ఉందో ఫలితాలు వెల్లడించింది. ఇందులో గ్రీన్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 28 మందిగా పేర్కొంది. అలాగే ఆరెంజ్ జోన్ లో 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపింది. ఇక రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు 50 మంది మంది అంటూ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట ఎక్స్ లో వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పూర్తి ఫలితాలు ఇవాళ వెల్లడించనున్నారు.

ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్ లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 125 మందిగా నిర్ధారించారు. 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నట్లు తేల్చారు. దీంతో తొలి ఏడాదిలోనే 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్లు తేలింది. 125 మంది ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా లేదా పాక్షికంగా సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వం తప్పిదాలు సరిదిద్దుకుని ముందుకెళ్తే మాత్రం ఈ లెక్కలన్నీ మరో నాలుగేళ్లలో మార్చుకునే అవకాశం ఎలాగో ఉండనే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

https://x.com/praveenpullata/status/1935359660921602274?s=08

Tags: #AndhraPradesh#AndhraPradeshNews#AndhraPradeshPolitics#APMLAs#bjp#ChandrababuNaidu#naralokesh#NDA#PartyLeadership#Tdp#TeluguDesamJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP High Court: ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులుకు భారీ ఊరట

Next Post

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం

Related Posts

Tdp:
Andhra Pradesh

Tdp:

Saudi Arabia: “మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 45 మంది మృతి..ప్రమాదం ఎలా జరిగిదంటే?
Big Story

Saudi Arabia: “మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 45 మంది మృతి..ప్రమాదం ఎలా జరిగిదంటే?

Cm ChandraBabu: జగన్ సొంత జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం
Andhra Pradesh

Cm ChandraBabu: జగన్ సొంత జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం

Meera Vasudevan: 43 వ‌య‌సు..ముచ్చటగా 3వ సారి విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి..!
Entertainment

Meera Vasudevan: 43 వ‌య‌సు..ముచ్చటగా 3వ సారి విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి..!

Dekhi: ‘మేడమ్ సర్జన్’ పాత్ర కీలకం!
Crime

Dekhi: ‘మేడమ్ సర్జన్’ పాత్ర కీలకం!

CP Sajjanar: ఐబొమ్మ రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి!
Crime

CP Sajjanar: ఐబొమ్మ రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి!

Next Post
Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం

Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

TDP: పుట్లూరు టిడిపి అధ్యక్ష పదవి కులశేఖర్ రెడ్డికేనా?

TDP: పుట్లూరు టిడిపి అధ్యక్ష పదవి కులశేఖర్ రెడ్డికేనా?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Tdp:

Tdp:

Saudi Arabia: “మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 45 మంది మృతి..ప్రమాదం ఎలా జరిగిదంటే?

Saudi Arabia: “మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 45 మంది మృతి..ప్రమాదం ఎలా జరిగిదంటే?

Cm ChandraBabu: జగన్ సొంత జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం

Cm ChandraBabu: జగన్ సొంత జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం

Meera Vasudevan: 43 వ‌య‌సు..ముచ్చటగా 3వ సారి విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి..!

Meera Vasudevan: 43 వ‌య‌సు..ముచ్చటగా 3వ సారి విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి..!

Recent News

Tdp:

Tdp:

Saudi Arabia: “మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 45 మంది మృతి..ప్రమాదం ఎలా జరిగిదంటే?

Saudi Arabia: “మదీనాలో భారతీయ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 45 మంది మృతి..ప్రమాదం ఎలా జరిగిదంటే?

Cm ChandraBabu: జగన్ సొంత జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం

Cm ChandraBabu: జగన్ సొంత జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం

Meera Vasudevan: 43 వ‌య‌సు..ముచ్చటగా 3వ సారి విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి..!

Meera Vasudevan: 43 వ‌య‌సు..ముచ్చటగా 3వ సారి విడాకులిచ్చిన ప్ర‌ముఖ న‌టి..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info