• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ys Jagan: ముహూర్తం ఖరారు..!

Ys Jagan: పదే పదే అదేనా..?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కొంటోంది. మూడు పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బీజేపీ పూర్తిగా పట్టు పెంచుకుంటోంది. కూటమి పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని జగన్ అంచనా వేస్తున్నారు. వరుస కేసుల తో తమ పార్టీ కేడర్ ను ఇబ్బంది పెడుతున్నారని భావిస్తున్న జగన్.. ఇక ప్రభుత్వం పై పోరు బాట కు సిద్దమయ్యారు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు ముహూర్తం ఖరారైంది. ముందుగా కూటమి కంచుకోటల పైనే జగన్ ఫోకస్ చేసారు.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి కానుంది. జూన్ 12 తో కూటమి ప్రభుత్వం కొలువు తీరి సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ అంచనాగా కనిపిస్తోంది. హామీల అమలు లో వైఫల్యం.. రెడ్ బుక్ పేరుతో వరుస కేసులతో పాలన పూర్తిగా వదిలేసారని జగన్ ఆరోపిస్తున్నారు. పార్టీ నేతలు.. కేడర్ పైన కేసులతో రాజకీయ ప్రతీకారానికి దిగుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని.. ఈ సారి ఖచ్చితంగా కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇస్తున్నారు. ఈ ఏడాది కాలంలో జగన్ పరామర్శలకు మాత్రమే జిల్లాలకు వెళ్లారు. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జగన్ సంక్రాంతి నుంచే జనంలోకి వెళ్లాలని.. ప్రతీ పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలతో రెండు రోజు ల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లటం సరి కాదనే అభిప్రాయం పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తం అయింది. దీంతో ,జగన్ జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇక.. వరుసగా పార్టీ నేతల పైన కేసులు నమోదు అవుతున్న వేళ పార్టీ కేడర్ లో మనోధైర్యం నింపాల్సిన అవసరం పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ తాజాగా చర్చించారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఏడాది సమయం పూర్తి కావటంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని.. జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించే లా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు దాదాపు ముహూర్తం ఫిక్స్ చేసారు.

ఇక నుంచి జిల్లాల్లోనే ఉండటం ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని జగన్ భావిస్తున్నారు. కేసులు.. హామీల విస్మరణ గురించి నిలదీయాలని డిసైడ్ అయ్యారు. జూలై 8న వైఎస్సార్ జన్మ దినం నాడు జగన్ జిల్లాల పర్యటన ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం. తొలి విడతలో కూటమి కంచుకోటల్లోనే జగన పర్యటన ఉండేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. అక్కడే తమ బలం చాటాలని భావిస్తున్నారు. అదే విధంగా ప్రతీ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు. గోదావరి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం పల్నాడు పర్యటన తరువాత జగన్ జిల్లాల పర్యటన పైన అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

Tags: #AndhraPolitics#AndhraPradesh#APLiquorScam#APpolitics#APPolitics2024#BreakingNews#JaganMohanReddy#LatestNews#PoliticalDrama#PoliticalTwist#RajKasiReddy#SITRemand#TeluguPolitics#VijayasaiReddy#VijayasaiSpeaks#VijayasaiVsYSRCP#YSJaganMohanReddy#Ysrcp#YSRCPCrisis
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hyderabad: ప్రాణం తీసిన పార్కింగ్ గొడ‌వ‌..ఒక‌రి మృతి

Next Post

Meil: మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా మేఘా సుధా రెడ్డి

Related Posts

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?
Andhra Pradesh

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!
Entertainment

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?
Big Story

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!
Big Story

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Anita Ayub: పిచ్చిగా ప్రేమించిన దావూద్ ఇబ్ర‌హీం
Entertainment

Anita Ayub: పిచ్చిగా ప్రేమించిన దావూద్ ఇబ్ర‌హీం

Mithun Reddy: కేసులకు భయపడే ప్రసక్తి లేదు
Andhra Pradesh

Mithun Reddy: కేసులకు భయపడే ప్రసక్తి లేదు

Next Post
Meil: మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా మేఘా సుధా రెడ్డి

Meil: మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా మేఘా సుధా రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Recent News

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info