ADVERTISEMENT

Tag: #TelanganaUpdates

MP Dr. K. Laxman: బిజెపి ద్వారానే బీసీలకు న్యాయం

రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్  బిజెపి ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని యావత్ బీసీ సమాజం అంతా నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల నమ్మకం, ...

Read moreDetails

Hyderabad: అంతకంతకూ ముదురుతోన్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం

డిజిటల్ ప్రపంచంలో హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. కానీ.. కొన్ని అనూహ్య ఉదంతాలు కొత్త వాదనలకు.. సరికొత్త ఉద్యమాలకు కారణమవుతుంటాయి. తెలంగాణ సమాజంలో మమేకమై.. దశాబ్దాల తరబడి ఉంటున్న ...

Read moreDetails

Cm Revanth Reddy: పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ ...

Read moreDetails

Warangal District: భారీ డిమాండ్

పక్కపక్కనే కాదు.. ఒక విధంగా ఒకే శరీరానికి ఉండే రెండు చేతుల మాదిరి ఉండే ప్రాంతాల్ని రెండు జిల్లాలుగా ముక్కలు చేస్తే వచ్చే ఇబ్బందులన్న మాటకు నిలువెత్తు ...

Read moreDetails

Cm Revanth Reddy: ప్ర‌తిష్టాత్మ‌కంగా కుల గ‌ణ‌న స‌ర్వే

సాధార‌ణ పౌరుల‌కు ప‌ట్టుమ‌ని ప‌ది పేజీలుచ‌దివే ఓపిక కూడా లేని ఈ రోజుల్లో ఏకంగా 88 కోట్ల పేజీల స‌ర్వే అంటే.. ఎవ‌రైనా ముట్టుకుంటారా? ఎవ‌రైనా క‌నీసం.. ...

Read moreDetails

Sigachi Industries: పేలుడుకి అదే కారణమా..?

హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి, ప్రమాదంలో 36 మంది చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల ...

Read moreDetails

Kavitha: అసంతృప్తి ముగిసినట్టేనా?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న ఏసీబీ విచారణపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ ప్రతీకార ...

Read moreDetails

Hyderabad: ప్రాణం తీసిన పార్కింగ్ గొడ‌వ‌..ఒక‌రి మృతి

హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలో దారుణం జ‌రిగింది. అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విష‌య‌మై జ‌రిగిన గొడ‌వ ఒక‌రి ప్రాణాలు తీసింది. కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో ఈ నెల ...

Read moreDetails

Stock Market: రూ.150 కోట్లు కొల్లగొట్టారు..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో భారీ స్కాం(Fraud) బయట పడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల(Stock Market Investiments) పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు ఆక్రమార్కులు. జీడిమెట్ల ...

Read moreDetails

Kaleshwaram: కేసీఆర్ ఊహించని నిర్ణయం!

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొత్త మలుపు తిరిగేలా ఉంది. గతంలో విచారణలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News