Tag: #TelanganaNews

Telangana: మంత్రి పొంగులేటినీ వదిలిపెట్టని కొండా మురళి..!

కొండ మురళి వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం పైన నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు హాజరైన కొండా మురళి ...

Read moreDetails

Hyderabad: గుడ్‌ బై అంటూ వాట్సాప్‌ స్టేటస్‌..యోగా టీచర్‌ అదృశ్యం!

అందరికి గుడ్‌ బై అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టిన బెంగళూరు(Bengaluru)కు చెందిన యోగా టీచర్‌ అదృశ్యమయ్యాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాకు చెందిన సురేంద్ర(30) ...

Read moreDetails

Swetcha Votarkar: న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణ చంద్రరావు అనే వ్యక్తి కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ...

Read moreDetails

Hyderabad: భారీగా కొకైన్ సీజ్

తెలంగాణను డ్రగ్స్‌ నుంచి స్వచ్ఛంగా ఉంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం డ్రగ్స్‌ నిర్మూలనపై దృష్టి సారించగా, పోలీసులు కూడా అదే దిశగా ...

Read moreDetails

KCR: బిఆర్ఎస్ పార్టీలో పెను మార్పులు?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు, విచారణని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తేలికగా కొట్టిపడేస్తున్నప్పటికీ, అది కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ఈ కేసులో ...

Read moreDetails

GHMC: ఏఈఈ స్వరూప లంచం తీసుకుంటుండగా అరెస్ట్

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. తాజాగా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ...

Read moreDetails

Revanth Reddy: సిక్స్‌ప్యాక్ మంత్రం..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకమైన మాటలతో యువతను ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో "రాగ్స్ టు రిచెస్" కథను రాసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు యువతకు ...

Read moreDetails

Kavitha: అసంతృప్తి ముగిసినట్టేనా?

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై జరుగుతున్న ఏసీబీ విచారణపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ ప్రతీకార ...

Read moreDetails

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

బాసర | నిర్మల్ (నిర్మల్) జిల్లా బాసర (బాసర)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి (గోదావరి) నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ (హైదరాబాద్)లోని ...

Read moreDetails

Harish Rao: తొలుత ఎవరు హాజరవుతారు?

తన కలలకు ప్రతీకగా పేర్కొనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న విమర్శలు.. ఆరోపణల్ని బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ...

Read moreDetails
Page 2 of 4 1 2 3 4

Recent News