ADVERTISEMENT

Tag: #TelanganaNews

Rains: జలమయమైన కామారెడ్డి, మెదక్ జిల్లాలు

తెలంగాణలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇప్పటికే చాలామంది ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ...

Read moreDetails

Kavitha: కేసీఆర్‌కు న‌చ్చ‌లేదా?

''చెప్ప‌క‌నే చెప్పారు.. ఇక, త‌ర్జ‌న భ‌ర్జ‌నకు తావులేదు.. దారి మ‌ళ్లాల్సిందే.'' బీఆర్ ఎస్‌లో నెల‌కొన్న ప‌రిణా మాల‌పై తాజాగా ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ ...

Read moreDetails

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త ...

Read moreDetails

Harish Rao: బురద రాజకీయాలు మానండి

వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం.కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ...

Read moreDetails

KCR: ”నీ ప‌ద్ధ‌తి బాలేదు బిడ్డా.. మార్చుకోవాలి.”

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయ‌న కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌విత కుటుంబ స‌మేతంగా శుక్ర‌వారం సాయంత్రం క‌లుసుకున్నారు. ఉద‌యమే ఆమె వెళ్లాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. `అప్పాయింట్‌మెంటు` ...

Read moreDetails

TelanganaScam:600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం.. జి.ఓ 17 రద్దు చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్

*రాష్ట్రంలో 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం* *జీవో నెం. 17 వెంటనే రద్దు చేయాలి.* *బడా కాంట్రాక్టర్లకు సంపద అందివ్వడానికే జీవో 17.* *రేవంత్ రెడ్డి పాలనలో ...

Read moreDetails

Kavitha kalvakuntla : కవిత లక్ష్యం ఏమిటి?

తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ లపై లేఖ రాసి, ...

Read moreDetails

BRS: మ‌రో కుదుపు!

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ పార్టీలో మ‌రో కుదుపు ఏర్ప‌డింది. కీల‌క నాయ‌కులు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్‌లో క‌లివిడి ...

Read moreDetails

Telangana: కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశంప్రాథమిక ...

Read moreDetails

Cm Revanth Reddy: నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి

“నవ తెలంగాణ” దినపత్రిక 10 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి అందులో ...

Read moreDetails
Page 10 of 14 1 9 10 11 14
  • Trending
  • Comments
  • Latest

Recent News