Tag: #TelanganaNews

Telangana: కట్టుకున్న భర్తను.. కన్నబిడ్డల్ని సైతం తాత్కాలిక ఆనందాల కోసం..!

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారే సంఘటలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. సాటి మనిషిని నమ్మే పరిస్థితుల్ని పక్కన పెడితే.. అయినోళ్లను సైతం ...

Read moreDetails

Srishti Fertility Center: షాకింగ్ విషయాలు!

తల్లితండ్రులు కావాలని ప్రతీ దంపతులకు ఉంటుంది! ఈ క్రమంలో కొంతమందికి మాత్రం ఈ వరం అంత సులువుగా దొరకదు! ఈ క్రమంలో సైన్స్ బాగా అభివృద్ధి చెంది.. ...

Read moreDetails

Cm Revanth Reddy: ప్ర‌తిష్టాత్మ‌కంగా కుల గ‌ణ‌న స‌ర్వే

సాధార‌ణ పౌరుల‌కు ప‌ట్టుమ‌ని ప‌ది పేజీలుచ‌దివే ఓపిక కూడా లేని ఈ రోజుల్లో ఏకంగా 88 కోట్ల పేజీల స‌ర్వే అంటే.. ఎవ‌రైనా ముట్టుకుంటారా? ఎవ‌రైనా క‌నీసం.. ...

Read moreDetails

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

వారసులు లేని భూ యజమాని చనిపోయినట్లు తెలియగానే, అతని సమీప బంధువులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపై రూ.వంద కోట్లకు పైగా విలువైన ఆస్తిని కాజేశారు. ఫోరెన్సిక్‌ ...

Read moreDetails

Revanth Reddy: కేసీఆర్..జగన్ స్నేహం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ‌రొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల స్నేహం వల్లే తెలంగాణ జలవివాదాల్లో ...

Read moreDetails

BRS: రెండు దారులు..!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఓదార్పు, సమన్వయం అత్యవసరం. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఒకే కుటుంబానికి చెందిన కీలక నేతల ...

Read moreDetails

Ys Jagan: ‘మిస్ యూ డాడ్’

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ...

Read moreDetails

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Megha Engineering: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఆస్తులపై అపర కుబేరుడు గౌతమ్ అదానీ కన్ను ...

Read moreDetails

Pashamylaram Factory: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..21కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారి ...

Read moreDetails

Telangana: అక్రమ రవాణా రాకెట్..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిరుపేద బాలికలు, యువతులను లక్ష్యంగా చేసుకుని, మాయమాటలతో ప్రలోభపెట్టి, ఉత్తరాది రాష్ట్రాలకు ...

Read moreDetails
Page 1 of 4 1 2 4

Recent News