ADVERTISEMENT

Tag: #PoliceInvestigation

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో మనసును కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఒక 16 ఏళ్ల విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి, ఆ పసికందును చెత్తబుట్టలో పడేసిన ...

Read moreDetails

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

అనంతపురం జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద అనుమానాస్పదంగా నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేయడం ...

Read moreDetails

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న విషాద ఘటన వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎనస్థీషియా విభాగంలో పీజీ చదువుతున్న డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో ...

Read moreDetails

KTR:ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు – రాజకీయంగా సంచలనం

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో కీలక పరిణామంగా కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు)కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ...

Read moreDetails

Guntur | వివాహేతర సంబంధం.. భర్త హత్య.. గుండెపోటు నాటకం – గుంటూరు జిల్లాలో సంచలనం

ఇటీవల వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త అనే కనికరం లేకుండా దారుణంగా హతమార్చుతున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా ...

Read moreDetails

SecretCamera:బెంగళూరులోని సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన: లేడీస్ బాత్రూంలో సీక్రెట్ కెమెరా కలకలం

బెంగళూరు నగరాన్ని కలచివేసేలా సంధ్య థియేటర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనకు గురిచేసే ఈ ఘటన ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సంచలనంగా ...

Read moreDetails

Indore: ట్రాన్స్ జెండర్ మహిళపై అత్యాచారం..ఫినాయిల్ తాగిన 24మంది హిజ్రాలు

ఇండోర్‌ లో జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఇద్దరు ట్రాన్స్‌ జెండర్ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం కీలక మలుపు తీసుకుంది. ఇందులో భాగంగా... ట్రాన్స్ జెండర్ ...

Read moreDetails

BankRobbery:కర్ణాటకలో సంచలనం: బ్యాంకు సిబ్బందిని కట్టేసి 50 కిలోల బంగారం దోపిడీ

కర్ణాటక విజయపుర జిల్లాలో ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడీ సైనిక దుస్తుల్లో వచ్చి సిబ్బందిని కట్టేసి లూటీకి పాల్పడ్డ దుండగులు సుమారు 50 కిలోల బంగారం, రూ.8 ...

Read moreDetails

Dharamsthala Case: ధర్మస్థల కేసులో కొత్త మలుపు!

ప్ర‌ఖ్యాత శైవ క్షేత్రం.. వేలాది భ‌క్తులు సంద‌ర్శించే ప్రాంతం.. అలాంటి ప్ర‌దేశంపై ఓ సాధార‌ణ శానిట‌రీ వ‌ర్క‌ర్ ఆరోప‌ణ‌లు చేశాడు.. ఏమో..? అందులో నిజం ఉంద‌ని... లేద‌ని ...

Read moreDetails

Karnataka: 56 ఏళ్ల మీనాక్షమ్మ 33 ఏళ్ల ప్రియుడి సాయంతో.. 60 ఏళ్ల భర్తను హత్య చేయించింది

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన తప్పిపోయిన వ్యక్తిని.. అతని 56 ఏళ్ల భార్య తన 33 ఏళ్ల ప్రియుడి సహాయంతో అతనిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి.. అరెస్ట్ ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News