Tag: #news7telugu

Varun Tej: తల్లి కాబోతున్న వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి?

టాలీవుడ్లో ఒక సెలబ్రెటీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆ జంట అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్లనే ...

Read moreDetails

Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ...

Read moreDetails

SS Rajmouli | వివాదంలో జక్కన్న..!

తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటిచెప్పిన‌ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి చిక్కుల్లో ప‌డ్డారు. రాజ‌మౌళి స్నేహితుడు యు. శ్రీనివాసరావు ఆయ‌న‌పై తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. రాజమౌళి టార్చర్ ...

Read moreDetails

Ap Assambly:జగన్ అనర్హత..ఆర్టికల్ 190(4) ఏం చెబుతుంది?

“వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే మేమే సభ్యత్వం తీసేస్తాం ” ప్రస్తుతం ఏపీ స్పీకర్ తో పాటు డిప్యూటీ ...

Read moreDetails

SLBC ప్రాజెక్ట్ : టన్నెల్ బోరింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ వద్ద మూడు కిలోమీటర్ల మేర పై కప్పు ...

Read moreDetails

Crime:అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు.హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.

*హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.* *ఒకొక్కరికి 20వేలు జరిమానా* **హత్య చేసేటపుడు ముద్దాయిలే వీడియో తీసి వైరల్ చేశారు* *ఆ వీడియోనే ముద్దాయిల పాలిట శాపంగా ...

Read moreDetails

Airport:దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఏపీలో ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, ...

Read moreDetails

Puspa-2 :రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పుష్ప‌-2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన పుష్ప‌-2: ది రూల్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్‌వైడ్ గా ...

Read moreDetails

Ap: వాటర్ విజన్ @2047 పై రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం

• వాటర్ విజన్-2047 పేరుతో రాష్ట్రాల రెండో ఇరిగేషన్ మంత్రుల సమావేశం. • రాజస్దాన్ లోని ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ. • ...

Read moreDetails

Vallabhaneni Vamsi :రోజుకో కొత్త మలుపు..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ...

Read moreDetails
Page 1 of 2 1 2
  • Trending
  • Comments
  • Latest

Recent News