ADVERTISEMENT

Tag: #NationalNews

BJP: దూకుడుకు క‌ళ్లెం..!

`ఓట్ల చోరీ` నినాదంతో దేశ‌వ్యాప్త ఉద్య‌మానికి తెర‌దీసిన కాంగ్రెస్ పార్ట అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయకుడు రాహుల్ గాంధీ దూకుడుకు క‌ళ్లెం వేసేలా.. బీజేపీ హైలెవిల్ స్ట్రాట‌జీని ...

Read moreDetails

Priyanka Gandhi: సోదరుడిపై ప్రేమతో!

దేశ రాజకీయాల్లో మరోసారి గాంధీ కుటుంబం తమ పాత పంథాను ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఎదురైన అనుభవంపై స్పందిస్తూ ప్రియాంక ...

Read moreDetails

Rahul Gandhi: దేశమంతా షేక్

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏపీలో ఇపుడు హాట్ టాపిక్ గా మారారు. ఎక్కడ చూసినా రాహుల్ గురించే ...

Read moreDetails

Uttarkashi Floods: ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రకృతి విలయం.. 4మృతి 60 మంది గల్లంతు!

ఉత్తరాఖండ్‌లో మరోసారి ప్రకృతి విలయం సంభవించింది. ఉత్తర కాశీ జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఖీర్‌ గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో ధ‌రాలీ, ఖీర్‌గడ్‌ గ్రామాలు పూర్తిగా ...

Read moreDetails

Jammu and Kashmir: మోడీ మార్క్

దేశంలో అన్ని రాష్ట్రాలూ ఒక ఎత్తు జమ్మూ కాశ్మీర్ ఒక ఎత్తు. దేశానికి శిఖ లాంటిది కాశ్మీర్ అని వర్ణిస్తారు. భౌగోళికంగా చూసినా అదే నిజం. కాశ్మీర్ ...

Read moreDetails

ShibuSoren;ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సొరేన్ కన్నుమూత

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబూ సొరేన్ మృతిచెందారు.ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తెలిపారు.‘‘గౌరవనీయ ఆదివాసీల గురూజీ ...

Read moreDetails

Jagdeep Dhankhar: సంచలన ప్రకటన..!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) గత రాత్రి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో ...

Read moreDetails

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

మహారాష్ట్రలో కొన్ని వారాలుగా భాష, అస్తిత్వం పేరుతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. భారత్‌లోనే ధనిక రాష్ట్రంగా మహారాష్ట్రను చెబుతారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రాష్ట్ర భాష మరాఠి, సెకండ్ ...

Read moreDetails

Pinaki Mishra: లేటు వయసులో రహస్యంగా పెళ్లి..!

విపక్ష నాయకురాలిగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. బిజూ జనతాదళ్‌కు చెందిన ...

Read moreDetails

India-Pakistan :పాక్ ఎయిర్‌లైన్లకు భారత గగనతలం మూసివేత

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌ భారత విమానాల గగనతల ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో, భారత్ కూడా పాక్ ఎయిర్‌లైన్లపై ...

Read moreDetails
Page 5 of 6 1 4 5 6

Recent News