ADVERTISEMENT

Tag: #LatestNews

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు K. T. Rama ...

Read moreDetails

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

తిరుమల లడ్డూకు ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై వెలుగులోకి వచ్చిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో బహిరంగ వ్యాఖ్యలను నిలువరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ...

Read moreDetails

DrugsParty:టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు అరెస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ పార్టీ ఘటన బయటపడింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు. ...

Read moreDetails

CrimeNews:విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది – ప్రియుడు డాక్టర్ అమర్ అరెస్ట్, 14 రోజులు రిమాండ్

విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. గత నెలలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, పోలీసులు జరిపిన ...

Read moreDetails

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో మనసును కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఒక 16 ఏళ్ల విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి, ఆ పసికందును చెత్తబుట్టలో పడేసిన ...

Read moreDetails

MunicipalPolls:మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ – మంత్రులతో అత్యవసర జూమ్ సమావేశం

తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసరంగా జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ ...

Read moreDetails

TTDGheeCase:వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నపై సిట్ అభియోగాలు – రూ.4.6 కోట్ల లావాదేవీలు వెలుగులోకి

టీటీడీకి సంబంధించిన నెయ్యి సరఫరా వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్‌గా వ్యవహరించినట్లు ఆరోపణలు ...

Read moreDetails

AP News:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… మృతుల సంఖ్య 15కి పెరిగింది

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు ఘాట్ రోడ్డులో భారీ విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు నగరానికి చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ...

Read moreDetails

USA: ఆటా మహాసభలకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఆహ్వానం

మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం మహాసభలకు, బిజినెస్ సెమినార్‌కు హాజరుకావాలని కోరిన ఆటా ప్రతినిధులు అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు–యువజన సదస్సు ...

Read moreDetails

APNews :తిరుమలలో మాఫియా రాజ్యం నడిపింది జగన్ నే — మంత్రి నిమ్మల రామానాయుడు

• పవిత్ర తిరుమలలో మాఫియా రాజ్యం నడిపిన వ్యక్తి జగన్. • గజ దొంగ జగన్, మరో దొంగకు మద్దతు. • ప్రజలు బుద్ది చెప్పినా జగన్ ...

Read moreDetails
Page 1 of 4 1 2 4
  • Trending
  • Comments
  • Latest

Recent News