ADVERTISEMENT

Tag: #LatestNews

Andhra Pradesh: ఏపీలో భిక్షాటన నిషేధం

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క జీవోను జారీ చేసింది. దీని ప్ర‌కారం.. రాష్ట్రంలో బెగ్గింగ్‌ను నిషేధిత జాబితాలో చేర్చా రు. వాస్త‌వానికి గ‌త ఏడాది నుంచే దీనిపై క‌స‌ర‌త్తు ...

Read moreDetails

Konda Sushmitha: ఒక్కసారిగా వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు.. ఎందుకంటే..?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులపై ...

Read moreDetails

BankRobbery:కర్ణాటకలో సంచలనం: బ్యాంకు సిబ్బందిని కట్టేసి 50 కిలోల బంగారం దోపిడీ

కర్ణాటక విజయపుర జిల్లాలో ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడీ సైనిక దుస్తుల్లో వచ్చి సిబ్బందిని కట్టేసి లూటీకి పాల్పడ్డ దుండగులు సుమారు 50 కిలోల బంగారం, రూ.8 ...

Read moreDetails

LiquorShops:ఏపీలో మందుబాబులకు కొత్త రూల్.. లిక్కర్ షాపుల్లో అమలు, చంద్రబాబు కీలక ఆదేశాలు.

ఏపీలో మందుబాబులకు కొత్త రూల్.. లిక్కర్ షాపుల్లో అమలు, చంద్రబాబు కీలక ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ...

Read moreDetails

MEIL:మేఘాఇంజనీరింగ్‌కి మరో భారీ ఆర్డర్ | కర్ణాటకలో ఫ్యూహాత్మక ప్రాజెక్ట్

‘మేఘా’కు మరో భారీ ఆర్డర్! కర్ణాటకలో ‘వ్యూహాత్మక’ పెట్రో ప్రాజెక్టు హైదరాబాద్  కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (MEIL) మరో భారీ ప్రాజెక్టును ...

Read moreDetails

Ambati Rambabu: హీరోగా బతకాలి.. పిరికివాడిగా బతకను!

కేసుల పేరుతో ప్రభుత్వం బెదిరిస్తే తాను బెదిరిపోయే మనిషిని కానని, అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లో కొనసాగుతున్నానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పష్టం ...

Read moreDetails

Andhra Pradesh: వారందరికి ఉచితంగా మొబైల్స్ ఇస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బధిరులకు (మూగ, చెవిటి)కు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి టచ్ ఫోన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ...

Read moreDetails

Miyapur: మియాపూర్‌లో విషాద ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఒక ప్రశాంతమైన వీధి…నిశ్శబ్దం ఆవరించి ఉంది. అక్కడ ఓ ఇంటి తలుపు తట్టగా స్పందన లేదు. కాసేపటికి లోపల కనిపించిన దృశ్యం అంతా కలచివేసింది. మియాపూర్ మక్త ...

Read moreDetails

AP GOVT: ప్రభుత్వ సేవలకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా..మనమిత్రలో మరిన్ని సేవలు

ప్రభుత్వ సేవలకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా వాటిని ఇంటినుంచే పొందేందుకు రాష్ట్రప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. మనమిత్ర పేరిట అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ...

Read moreDetails
Page 1 of 3 1 2 3
  • Trending
  • Comments
  • Latest

Recent News