ADVERTISEMENT

Tag: #Karnataka

Karnataka: కర్ణాటకలో మళ్లీ తెరపైకి పవర్ పాలిటిక్స్..ముఖ్యమంత్రి మార్పుపై వేడెక్కిన రాజకీయం!

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై రాజకీయం బాగా వేడెక్కింది. ఒకదాన్ని మించి ఒకటిగా నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య కుర్చీపోరు తుది దశకు చేరుకుంది. ...

Read moreDetails

Karnataka: బెంగళూరులో తెలుగు విద్యార్థిని దారుణ హత్య

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న తెలుగు యువతి హత్యకు గురైంది. ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం ...

Read moreDetails

BankRobbery:కర్ణాటకలో సంచలనం: బ్యాంకు సిబ్బందిని కట్టేసి 50 కిలోల బంగారం దోపిడీ

కర్ణాటక విజయపుర జిల్లాలో ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడీ సైనిక దుస్తుల్లో వచ్చి సిబ్బందిని కట్టేసి లూటీకి పాల్పడ్డ దుండగులు సుమారు 50 కిలోల బంగారం, రూ.8 ...

Read moreDetails

Richest Districts: దేశంలోనే రిచెస్ట్ జిల్లాలు ఇవే!

భారతదేశంలో సంపన్నమైన నగరాలు, జిల్లాలను అనగానే చాలా మందికి బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ వంటి మెట్రో నగరాలే గుర్తుకు వస్తాయి. అయితే ఈ అత్యంత సంపన్నమైన జిల్లాల ...

Read moreDetails

Karnataka: డిగ్రీ విద్యార్థిని వర్షిత హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి

దారుణ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న డిగ్రీ విద్యార్థిని వర్షిత హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ...

Read moreDetails

Karnataka: 56 ఏళ్ల మీనాక్షమ్మ 33 ఏళ్ల ప్రియుడి సాయంతో.. 60 ఏళ్ల భర్తను హత్య చేయించింది

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన తప్పిపోయిన వ్యక్తిని.. అతని 56 ఏళ్ల భార్య తన 33 ఏళ్ల ప్రియుడి సహాయంతో అతనిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి.. అరెస్ట్ ...

Read moreDetails

Dharmasthala: దర్యాప్తు క్లిష్టతరం

కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన ధర్మస్థల ఇప్పుడు జాతీయస్థాయి చర్చకు దారితీసింది. ఇంతవరకు వందలాది మృతదేహాలను తానే ఖననం చేశానని చెబుతూ సంచలనం రేపిన మాజీ ...

Read moreDetails

Dharmasthala: ధర్మస్థల’లో ఏం జరుగుతోంది..? కేసుల ‘మిస్టరీ’ ఏంటీ..?

రాజకీయంగా రచ్చ చేయడానికి ఎలాంటి అవకాశం వచ్చినా పార్టీలు వదిలి పెట్టవు. చిలువలు పలువలు చేసి చెప్పడానికి చాన్స్ దొరికితే విలువలు లేని మీడియాలు కూడా అంతే. ...

Read moreDetails

Dharmasthala Mistry: కీలక ముందడుగు

కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’లో 1998 - 2014 మధ్య మహిళలు, మైనర్ల మృతదేహాలను ఖననం చేసి దహనం చేశారని.. వారిలో చాలా మంది లైంగిక ...

Read moreDetails

Karnataka: గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు చిన్నారులు..!

కర్ణాటకలో తీరప్రాంత జిల్లా అయిన ఉత్తర కన్నడలోని మారుమూల ప్రాంతంలోని ఒక గుహలో ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి నివసిస్తున్నట్టు కనుగొన్న ...

Read moreDetails
Page 1 of 2 1 2

Recent News