Tag: #BreakingNews

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ పరిపాలనతో ముడిపడి ఉన్న అనేక అధికార వ్యవస్థల వైఫల్యం కారణంగా ఒక క్రికెట్ కార్యక్రమంలో అత్యంత దారుణమైన తొక్కిసలాటకు బెంగళూరు వేదికగా ...

Read moreDetails

Karnataka: క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు

ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం విషాదాంతంగా మారింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ వేడుకలో ...

Read moreDetails

Ys Jagan: ముహూర్తం ఖరారు..!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కొంటోంది. మూడు పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు ...

Read moreDetails

Hyderabad: ప్రాణం తీసిన పార్కింగ్ గొడ‌వ‌..ఒక‌రి మృతి

హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలో దారుణం జ‌రిగింది. అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విష‌య‌మై జ‌రిగిన గొడ‌వ ఒక‌రి ప్రాణాలు తీసింది. కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో ఈ నెల ...

Read moreDetails

Stock Market: రూ.150 కోట్లు కొల్లగొట్టారు..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో భారీ స్కాం(Fraud) బయట పడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల(Stock Market Investiments) పేరుతో రూ.150 కోట్లు కొల్లగొట్టారు ఆక్రమార్కులు. జీడిమెట్ల ...

Read moreDetails

India: యాపిల్ ఐఫోన్ ఎగుమతుల్లో న్యూ రికార్డ్..!

ఇండియాలో తయారైన ఐఫోన్లకు ప్రపంచంలో విస్తృతంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న యాపిల్, భారత్‌లోని తయారీ కేంద్రాలపై దృష్టిపెట్టి, భారీ ఎగుమతులను సాధిస్తోంది. ...

Read moreDetails

IRAN: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం..!

పంజాబ్‌కి చెందిన ముగ్గురు యువకులు ఇరాన్‌లో మాయమయ్యారు. మే 1న టెహ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది గంటలకే అదృశ్యమైన ఈ ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తెలియని పరిస్థితి ...

Read moreDetails

Kaleshwaram: కేసీఆర్ ఊహించని నిర్ణయం!

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపథ్యంలో జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొత్త మలుపు తిరిగేలా ఉంది. గతంలో విచారణలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, ...

Read moreDetails

Telangana: రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు !

రాష్ట్రంలో గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు ...

Read moreDetails

Jyoti Malhotra: 14 రోజుల రిమాండ్

పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హర్యానా రాష్ట్రంలోని హిసార్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ...

Read moreDetails
Page 3 of 9 1 2 3 4 9
  • Trending
  • Comments
  • Latest

Recent News