ADVERTISEMENT

Tag: #BreakingNews

Karnataka: వ్యాపారవేత్త ఇంట్లో కోటి రూపాయిలను కొట్టేసిన పనిమనిషి !

ఓ వ్యాపారవేత్త ఇంట్లో పని మనిషి తన చేతివాటాన్ని గట్టిగానే ప్రదర్శించింది. ఏకంగా కోటి రూపాయల విలువైన బంగారు అభరణాలు, నగదును దొంగిలించింది. అపహరించిన వాటిలో రూ.67లక్షల ...

Read moreDetails

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ఎంత మందిని పొట్ట‌న బెట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ప్ర‌మాదం నుండి ఇంకా తేరుకోక‌ముందే చార్‌ధామ్ యాత్రలో ప్రమాదం చోటు చేసుకోవడం ...

Read moreDetails

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

బాసర | నిర్మల్ (నిర్మల్) జిల్లా బాసర (బాసర)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి (గోదావరి) నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ (హైదరాబాద్)లోని ...

Read moreDetails

Air India plain crash: 204 మృతదేహాలు వెలికితీశామన్న పోలీస్ కమిషనర్

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్యాసింజర్ విమానం కూలిన ప్రాంతం నుంచి ఇప్పటివరకు 204 మృతదేహాలు వెలికితీసినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ బీబీసీ గుజరాతీతో చెప్పారు."అక్కడ ...

Read moreDetails

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని ...

Read moreDetails

Kommineni:అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు:గుంటూరు జైలుకు కొమ్మినేని!

రాజధాని అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో మంగళ గిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస రావుకు కోర్డు 14 రోజులు రిమాండ్‌ విధించింది.ఈనెల 24 వరకు జ్యుడీషియల్‌ ...

Read moreDetails

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ పరిపాలనతో ముడిపడి ఉన్న అనేక అధికార వ్యవస్థల వైఫల్యం కారణంగా ఒక క్రికెట్ కార్యక్రమంలో అత్యంత దారుణమైన తొక్కిసలాటకు బెంగళూరు వేదికగా ...

Read moreDetails

Karnataka: క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు

ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం విషాదాంతంగా మారింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ వేడుకలో ...

Read moreDetails

Ys Jagan: ముహూర్తం ఖరారు..!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కొంటోంది. మూడు పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు ...

Read moreDetails

Hyderabad: ప్రాణం తీసిన పార్కింగ్ గొడ‌వ‌..ఒక‌రి మృతి

హైద‌రాబాద్ చైత‌న్య‌పురి ఠాణా ప‌రిధిలో దారుణం జ‌రిగింది. అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విష‌య‌మై జ‌రిగిన గొడ‌వ ఒక‌రి ప్రాణాలు తీసింది. కొత్త‌పేట వైష్ణ‌వి రుతిక అపార్ట్‌మెంట్‌లో ఈ నెల ...

Read moreDetails
Page 16 of 22 1 15 16 17 22

Recent News