ADVERTISEMENT

Tag: #APpolitics

Parliament: అనంతపురం అరటి రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం జిల్లాలో అరటి రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించిన అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు.ఎంపీ గారు మాట్లాడుతూ—“నా స్వస్థలమైన అనంతపురం(Anantapur) ...

Read moreDetails

Ysrcp: అక్కడ పూర్వ ప్రాభ‌వం ద‌క్కించుకోవ‌డం కష్టమే!

రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ప‌లు జిల్లాల్లో మెజారిటీ ద‌క్క‌డం ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది. ముఖ్యంగా కీల‌క నియో జ‌క‌వ‌ర్గాల్లో జెండామోసే నాయ‌కుడు, పార్టీ వాయిస్ వినిపించే నేత ...

Read moreDetails

TDP:ఏపీకి 15 ఏళ్ల స్థిర ప్రభుత్వమే అవసరం: బాబు–పవన్

ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వంలో అధికారం చేపట్టి ఏణ్ణర్ధం మాత్రమే అయింది. ఇంకా మూడున్నరేళ్ళ పాటు పవర్ చేతిలో ఉంది. అయితే కూటమికి భారీ ...

Read moreDetails

Chandrababu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏం చేసినా లెక్క‌లు వేసుకుంటారు. నివేదిక‌లు రెడీ చేసుకుంటారు. ప్ర‌తి ప‌నికీ హోం వ‌ర్క్ చేసుకుంటారు. ఇలా.. ఆయ‌న అధికారంలో ఉన్నా.. ప్రతిప‌క్షంలో ...

Read moreDetails

Btech Ravi: పులివెందులపై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి సంచ‌ల‌నాలు తెర‌మీదికి వ‌స్తాయ‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేరు. ఎప్పుడూ ఒకే ర‌క‌మైన రాజ‌కీయాలు కూడా జ‌రిగే అవ‌కాశం ఉండ‌దు. ప్ర‌జ‌ల్లోనూ మార్పు వ‌చ్చే అవ‌కాశం ...

Read moreDetails

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో తారాజువ్వలు

రాష్ట్రంలో బ‌ల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాపు సామాజిక వ‌ర్గం నుంచి నాయ‌కత్వం పెద్ద గా క‌నిపించ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు నాయ‌క‌త్వం-నాయ‌కుల గ్యాప్ ఈ సామాజిక ...

Read moreDetails

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో పల్లెపండుగ 2.0 ప్రారంభమయింది. రాజోలు నియోజకవర్గం శివకోడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటి పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 ...

Read moreDetails

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!

చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఉండటమంటే దీన్నే చెప్పాలి. ఆంధ్రోళ్ల అదృష్టమో ఇంకేమో కానీ.. ఏపీని పాలించే ముఖ్యమంత్రి ఎవరైనా సరే.. చేతిలో పవర్ ...

Read moreDetails

Andhra Pradesh: రాష్ట్రంలో 29కి పెరుగనున్న జిల్లాలు

రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఎప్పటి నుంచో జిల్లాలు చేయాలన్న డిమాండ్ ఉన్న మార్కాపురం, మదనపల్లె జిల్లాలతోపాటు పరిపాలనా సౌలభ్యం ...

Read moreDetails
Page 1 of 27 1 2 27
  • Trending
  • Comments
  • Latest

Recent News