Tag: #AndhraPradeshNews

సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దారుణ అత్యాచారం: ఆరుగురు అరెస్టు

రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి పల్లి లో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు... సత్య సాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ...

Read moreDetails

TanmayiMurder:అనంతపురం కలకలం: ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్య!

అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని హత్యకు గురయింది. కాలిన గాయాలతో మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ...

Read moreDetails

ys Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం…. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందంటూ మాజీ సీఎం, వైసీపీ(YCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) నిప్పులు చెరిగారు. ...

Read moreDetails

Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం

Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీమ్ పరిశీలించనుంది. ...

Read moreDetails

AP Cabinet: కీలక అంశాలపై చర్చ

నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి మరోసారి సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11 గంట‌ల‌కు స‌చివాల‌యంలో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు పలు ...

Read moreDetails

Anakapalle: అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. ఎనిమిది మంది మృతి..మరికొందరికి గాయాలు

అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ...

Read moreDetails

Vizag: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం (వైజాగ్) నుండి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతారు. ఈ రైళ్లు సాధారణంగా వేసవి సెలవులు, పండుగలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో ...

Read moreDetails

Indias Biggest Railway Station: అదిరేలా అమరావతి

అద్భుత నిర్మాణాలు.. అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా భాసిల్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష..! అందుకే ఈ కలల రాజధాని అన్ని ...

Read moreDetails

Amaravati: టీడీపీ శ్రేణుల్లో పండుగ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించి పెద్ద ప్రకటన బుధవారం వెలువడింది. వరల్డ్ బ్యాంక్ అమరావతి అభివృద్ధికి తొలి విడతగా రూ.3,535 కోట్ల నిధులను రాష్ట్ర ఖాతాలోకి విడుదల ...

Read moreDetails
Page 1 of 2 1 2

Recent News