ADVERTISEMENT

Tag: #AndhraPradeshNews

APTeachers:ఏప్రిల్–మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు – పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది పాఠశాల విద్యాశాఖ. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాల నేతలతో నిర్వహించిన ...

Read moreDetails

TTD:టీటీడీలో కల్తీ నెయ్యి మహా కుంభకోణం: 600 పేజీల ఛార్జిషీట్‌తో వెలుగులోకి సంచలన నిజాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ప్రసాదాల తయారీలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు ...

Read moreDetails

TirumalaLaddu;తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనం – విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ...

Read moreDetails

Andhra Pradesh | కొత్త పాస్ పుస్తకాలతో రైతుకు పూర్తి భూ హక్కులు | భూ మాఫియాకు చెక్ | ‘మీ భూమి–మీ హక్కు’ సీఎం చంద్రబాబు

రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరి చేసి కొత్త పాస్ పుస్తకాల ...

Read moreDetails

Ap GOVT | సునీల్ కుమార్ అరెస్టు సాధ్యమా?

సీనియర్ ఐపీఎస్, డీజీ కేడర్ అధికారి సునీల్ కుమార్ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ...

Read moreDetails

Kurnool: ఎమ్మిగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి

ఇటీవల కాలంలో ఘోర ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా. ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్థం కావటం.. భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయిన ...

Read moreDetails

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

అనంతపురంలో దారుణం: వరకట్న వేధింపులతో భార్య-కుమారుడు మృతి… డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు అనంతపురం నగరంలోని శారద నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, వరకట్న వేధింపుల ...

Read moreDetails

Andhra Pradesh: భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. భీమవరం డీఎస్పీ పరిధిలో ...

Read moreDetails

Nara Lokesh: రొయ్య కష్టాలకు చెక్

మంత్రి నారా లోకేష్ చొరవతో ఆంధ్రా రొయ్యల రైతులకు ఎంతో ఊరట దక్కుతోంది. భారత్ నుంచి ఎతి పెద్ద ఎగుమతిదారుగా ఉన్న ఆంధ్రా రైతులు అమెరికా ప్రెసిడెంట్ ...

Read moreDetails
Page 1 of 8 1 2 8
  • Trending
  • Comments
  • Latest

Recent News