ADVERTISEMENT

Tag: #AndhraPradesh

Ys Jagan: ఆ దిశగా అడుగులు పడేనా?

రాజకీయాల్లో నిరంతరం మార్పు అవసరం. ఎవరు ఏమిటి అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. అన్నింటికీ మించి ఇది ప్రజలతో కూడుకున్న రంగం. ప్రజలతో నడిచే వారికే ...

Read moreDetails

30YearsAsCM:ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నేత చంద్రబాబు: మంత్రి నిమ్మల

తెలుగుజాతి ముద్దుబిడ్డ, దేశం గర్వించదగ్గ నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నేతగా నిలిచారు.40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న తన రాజకీయ ప్రస్థానంలో ...

Read moreDetails

AP LIQUOR SCAM: మిథున్‌ పరిస్థితి ఏమిటో?

ఏపీలో రాజ‌కీయంగా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది మ‌ద్యం విధానం కేసు. గ‌త వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం దుకాణాల‌ను నిర్వ‌హించింద‌ని, అప్పుడు రూ.3,500 కోట్లకు అవినీతి ...

Read moreDetails

YCP: అపుడే అంత తొందర..!

వైసీపీలో అపుడే తొందర ఎక్కువ అవుతోంది. అది కూడా బహుదూరంగా ఉన్న సార్వత్రిక ఎన్నికలకు. 2029లో షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అయితే ...

Read moreDetails

AP Schools: ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు.. సెప్టెంబర్‌లో ఏకంగా 12 రోజులు సెలవులు..!!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో విద్య సంస్థలకు దసరా సెలవుల జాబితాను విడుదల చేసింది విద్యాశాఖ. ఈ మేరకు ఈ ఏడాది విద్య క్యాలెండర్ ప్రకారం ...

Read moreDetails

Kotamreddy Sridhar Reddy: నన్నుచంపేస్తారా?

తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం ఘాటుగా స్పందించారు. కొందరు రౌడీషీటర్లు మద్యం తాగుతూ కోటంరెడ్డిని ...

Read moreDetails

Pawan Kalyan: పవర్ ఫుల్ గా

చాలా కాలానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆయన అది కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహించే తొలి ...

Read moreDetails

Cm ChandraBabu: స్మూత్ గవర్నెన్స్‌

అధికారంలో ఉన్న వారు.. ప్ర‌జ‌ల‌ను పాలించ‌డ‌మంటే.. వారిపై పెత్త‌నం చేయ‌డం కాదు. ప్రజల మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం స్మూత్ గవర్నెన్స్ లో కీలకం. ...

Read moreDetails

Pawan Kalyan: రుషికొండ భవనాలకు మోక్షం

విశాఖలోని సాగర తీరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో రుషికొండ మీద వైసీపీ హయాలో భారీ భవనాలను నిర్మించారు. ఇవి నాలుగు బ్లాకులుగా నిర్మించారు. ఇందుకోసం నాలుగు వందల ...

Read moreDetails

Nara Lokesh: అభివృద్ధి వికేంద్రీకరణ తమ మంత్రం

మూడు రాజధానులు అంటూ అయిదేళ్ళ తమ పదవీ కాలంలో వైసీపీ చాలా పెద్ద ఎత్తున పలవరించింది అమరావతిని శాసన రాజధానిగానూ విశాఖను కార్యనిర్వాహక రాజధనిగానూ కర్నూలు ని ...

Read moreDetails
Page 32 of 59 1 31 32 33 59
  • Trending
  • Comments
  • Latest

Recent News