ADVERTISEMENT

Tag: #AndhraPradesh

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, నిర్వాసితుల‌కు స‌మ ప్రాధాన్యం.శాస‌న‌మండ‌లి లో మంత్రి నిమ్మ‌ల

• ఫేజ్-1లో నిర్వాసితుల‌కు 2026 జూన్ కు ఇళ్ళు పూర్తి చేస్తాం. • ప్రాజెక్టు పూర్త‌య్యేనాటికి ఫేజ్-2 నిర్వాసితుల‌కు కూడా ఇళ్ళు నిర్మిస్తాం. - శాస‌న‌మండ‌లిలో జ‌ల‌వ‌న‌రుల ...

Read moreDetails

Cable Bridge:తెలుగు రాష్ట్రాల మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి

తెలుగు రాష్ట్రాల( Telugu States) మధ్య మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. కృష్ణానది పై కేబుల్ బ్రిడ్జి( cable Bridge) నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ...

Read moreDetails

2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… మంత్రి నిమ్మల రామానాయుడు

• అడ్వాన్స్ నిధులతో శ‌ర‌వేగంగా పోలవరం పనులు • 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం... నిమ్మల పునరుద్ఘాట • కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు- ...

Read moreDetails

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

రాజ‌ధాని నిర్మాణానికి దాదాపు రూ.64వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం బ‌హుళ ప‌క్ష ఏజెన్సీలు, భూములు అమ్మ‌డం,లీజుల ద్వారా ...

Read moreDetails

Amaravati: వారికి బిగ్ షాక్..!

అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై పాత పాలసీనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది మంత్రుల కమిటీ. అమరావతిపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి కేటాయింపులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది. ...

Read moreDetails

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనేననంటూ బాంబ్‌ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ...

Read moreDetails

TDP పై జేసీ పవన్ సంచలన కామెంట్స్!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్లను పట్టించుకోవటం లేదని వారికి కల్పించాల్సిన స్థానాలు వారికి ఇవ్వటం లేదు అంటూ కొంతమంది తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం ...

Read moreDetails

TDP : సీనియర్లకు గట్టి షాక్..!

AP: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక చివరికి జనసేన పార్టీ అలాగే బిజెపితో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల ...

Read moreDetails

 AP : వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా.. అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు ఎమన్నారంటే?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను ఉద్దేశించి ఏపీ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో ...

Read moreDetails

Modi : తెలుగు రాష్టాల ఎమ్మెల్సీల విజయంపై మోదీ ఎమన్నారంటే?

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంపై ప్రధాని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ...

Read moreDetails
Page 27 of 29 1 26 27 28 29
  • Trending
  • Comments
  • Latest

Recent News