• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Telangana Government: రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

Telangana Government: రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని సమాచారం. ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా, ఇకపై నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ సాయం అందనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను కూడా ఈ విడుదలలో జమ చేయనున్నారు.

అయితే, కొంతమంది రైతులకు ఈ సాయం ఇంకా అందలేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగు ఎకరాలకు పైబడిన భూమి ఉన్న రైతులు ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది. తాజాగా మే 23 నుంచి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది.ఈ నెల 23నుంచి పెండింగ్ రబీ సీజన్ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ఇప్పటిదాక మూడున్నర ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రూ.4 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇక 4 ఎకరాలు ఆపైన ఉన్నవారికి పెట్టుబడి సాయం అందించనుంది.

4ఎకరాలు..ఆపైబడిన రైతులు 35లక్షల మంది వరకు ఉన్నారని..వారందరికి ఈ నెలాఖరులోగా రైతు భరోసా డబ్బులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యంకాని భూములు మినహాయించగా..కోటిన్నర ఎకరాల వరకు రైతు భరోసా వర్తించనుంది. ఇందుకు రూ.9వేల కోట్ల మేరకు కావాలని ప్రభుత్వం అంచనా వేసింది. రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.12వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Tags: #CMRevanthReddy#FarmersWelfare#RythuBharosa#RythuBharosaKendram#RythuBharosaTelangana#RythuBharosaUpdate#RythuSupportScheme#TelanganaFarmers#TelanganaGovernment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Gali Janardhan Reddy: సీబీఐ కోర్టులో నిరాశ!

Next Post

London : రామ్ చరణ్ కు ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

Related Posts

India: టర్కీ పై ఆంక్షలు.. ఎందుకంటే?
Big Story

India: టర్కీ పై ఆంక్షలు.. ఎందుకంటే?

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌
Andhra Pradesh

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Manju Warrier:  15 ఏళ్ళ గ్యాప్ తరువాత!
Entertainment

Manju Warrier: 15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు
Entertainment

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు

Andhra Pradesh Liquor Scam: మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ రెడ్డి, కడప మాజీ ఆర్డీవో కృష్ణమోహన్‌ రెడ్డిని అరెస్టు
Andhra Pradesh

Andhra Pradesh Liquor Scam: మాజీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ రెడ్డి, కడప మాజీ ఆర్డీవో కృష్ణమోహన్‌ రెడ్డిని అరెస్టు

London  : రామ్ చరణ్ కు ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!
Entertainment

London : రామ్ చరణ్ కు ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

Next Post
London  : రామ్ చరణ్ కు ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

London : రామ్ చరణ్ కు ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గిఫ్ట్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

India: టర్కీ పై ఆంక్షలు.. ఎందుకంటే?

India: టర్కీ పై ఆంక్షలు.. ఎందుకంటే?

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Manju Warrier:  15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

Manju Warrier: 15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు

Recent News

India: టర్కీ పై ఆంక్షలు.. ఎందుకంటే?

India: టర్కీ పై ఆంక్షలు.. ఎందుకంటే?

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Manju Warrier:  15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

Manju Warrier: 15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info