• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Revanth Reddy: కేసీఆర్..జగన్ స్నేహం!

Revanth Reddy: కేసీఆర్..జగన్ స్నేహం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ‌రొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల స్నేహం వల్లే తెలంగాణ జలవివాదాల్లో కూరుకుపోయిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇద్ద‌రు మాజీ సీఎంల మ‌ధ్య ఉన్న ‘స్నేహబంధం’ రాష్ట్రానికి మేలు చేసేలా కాకుండా, న‌ష్టం కలిగించేలా మారిందని విమర్శించారు. ఈ వ్యవహారం వల్లే తెలంగాణ స‌మాజానికి మ‌ర‌ణ శాస‌నం రాశారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

“కేసీఆర్ ఎవ‌రిని అడిగి జ‌లాల విష‌యంలో అంత పెద్ద స‌మాజాన్ని ఆపదలో ప‌డేశాడు? ఏపీ సీఎం జగన్‌తో చేతులు కలిపి, తెలంగాణ గొంతు కోశాడు. బేసిన్లు లేవ‌న్నారు, భేషజాలు లేవన్నారు. గోదావరి నుంచి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ప్రజలను మభ్యపెట్టారు. కానీ నిజంగా కేసీఆర్ చేసిన పొరపాట్లే ఇప్పుడు రాష్ట్రాన్ని దుస్థితికి నెట్టాయి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల సమస్యలపై వివరణ ఇచ్చిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌కు వచ్చే నీటి వాటాను ఉమ్మడి జల వనరుల నుండి వేరు చేయాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. “హైదరాబాద్‌కు అవసరమైన నీటి హక్కు వేరే. మిగతా వాటిని మాత్రమే రెండు రాష్ట్రాలు పంచుకోవాలి. కానీ ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించకుండా, కేసీఆర్ ప్రవర్తించిన విధానం వల్లే తెలంగాణ దెబ్బతింది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా “ఏపీకి ముందుగా నీళ్లు విడుదల చేసేలా వ్యవహరించి, తెలంగాణ వాటా తర్వాత చూసే పరిస్థితిని తీసుకొచ్చారు. దీని ప్రభావం ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. మీరు మీ స్నేహాలు, ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజాన్ని ముంచే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అంటూ కేసీఆర్‌పై ఘాటుగా ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు గత పాలనలో జరిగిన కీలకమైన తప్పుడు నిర్ణయాలపై ప్రజల దృష్టిని మరల్చడానికి ఉద్దేశించినవిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జలవివాదాలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త వైఖరి ప్రకటించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశం రాజకీయంగా మరింత వేడి రేపే అవకాశం కనిపిస్తోంది.

Tags: #GodavariWaterIssue#HyderabadWaterCrisis#KCR#KrishnaRiver#PoliticalFireworks#revanthreddy#TelanganaNews#TelanganaPolitics#TelanganaState#TelanganaVsAndhra#WaterDispute#ysjagan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Guru Purnima : ట్రెండ్‌ మారింది.. ఇది డిజిటల్‌ గురువుల యుగం!

Next Post

Pawan Kalyan: నిదర్శనం

Related Posts

Nayanatara: ఎట్టకేలకు క్లారిటీ
Entertainment

Nayanatara: ఎట్టకేలకు క్లారిటీ

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?
Big Story

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

Raai Laxmi: ర‌చ్చ..!!
Entertainment

Raai Laxmi: ర‌చ్చ..!!

Keerthy Suresh: అందుకు రెడీ..!
Entertainment

Keerthy Suresh: అందుకు రెడీ..!

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్
Big Story

WhatsApp: రెండు కొత్త ఫీచర్స్

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!
Andhra Pradesh

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Next Post
Pawan Kalyan: నిదర్శనం

Pawan Kalyan: నిదర్శనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nayanatara: ఎట్టకేలకు క్లారిటీ

Nayanatara: ఎట్టకేలకు క్లారిటీ

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

Raai Laxmi: ర‌చ్చ..!!

Raai Laxmi: ర‌చ్చ..!!

Keerthy Suresh: అందుకు రెడీ..!

Keerthy Suresh: అందుకు రెడీ..!

Recent News

Nayanatara: ఎట్టకేలకు క్లారిటీ

Nayanatara: ఎట్టకేలకు క్లారిటీ

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

Maharashtra: ఎందుకిలా జరుగుతోంది..?

Raai Laxmi: ర‌చ్చ..!!

Raai Laxmi: ర‌చ్చ..!!

Keerthy Suresh: అందుకు రెడీ..!

Keerthy Suresh: అందుకు రెడీ..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info