ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan: రుషికొండ భవనాలకు మోక్షం

Pawan Kalyan: రుషికొండ భవనాలకు మోక్షం
ADVERTISEMENT

విశాఖలోని సాగర తీరంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో రుషికొండ మీద వైసీపీ హయాలో భారీ భవనాలను నిర్మించారు. ఇవి నాలుగు బ్లాకులుగా నిర్మించారు. ఇందుకోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది అని ప్రచారం జరిగింది. ఈ భవనాలు జగన్ ముఖ్యమంత్రిగా విశాఖ నుంచి పాలిస్తే ఆయన అధికార భవనాల కోసం అని కూడా ప్రచారం జరిగింది. చిత్రమేంటి అంటే జగన్ రుషికొండ భవనాలను ఎపుడూ చూడలేదు. ఆయన కనీసం ఆ వైపునకు కూడా రాలేదు. ఈలోగానే మాజీ సీఎం అయిపోయారు. దాంతో రుషికొండ భవనాలు వైసీపీ దేని కోసం కట్టింది అన్నది మాత్రం ఒక రాజకీయ రచ్చగానే మిగిలింది.

ఈ భవనాలను టూరిజం అభివృద్ధి కోసమే అని వైసీపీ చెబుతోంది. గతంలో అక్కడ పాత భవనాలు ఉండేవని పెద్దగా టూరిజం యాక్టివిటీ ఉండేది కాదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగన్ హయాంలో అద్భుతమైన కట్టడాలని నిర్మించామని వాటిని టూరిజం భవనాల కోసం వినియోగించుకోకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం మంత్రులు కీలా నేతలు విమర్శలు చేస్తున్నారు అంటోంది. వాటిని వినియోగంలోకి తేవాలని వైసీపీ కోరుతోంది.

ఇక రుషికొండ భవనాలు అన్నవి కేవలం జగన్ విలాసం కోసమే నిర్మించారు అని కూటమి పెద్దలు అంటున్నారు. తాజాగా అక్కడకు వెళ్ళి మొత్తం భవనాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఎంతో ప్రజా ధనం దుర్వినియోగం చేసారు అని విమర్శించారు. ఇదంతా జగన్ ఆనాడు అధికార నివాసం కోసమే నిర్మించడానికి అని ఆయన అంటున్నారు. ఈ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలో తాము ఆలోచిస్తామని ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుందని అన్నారు. రుషికొండ భవనాలు ప్రభుత్వం ఆస్తి అని వాటిని పేలెస్ అని ఇక మీదట మాట్లాడుకోవద్దని కూడా పవన్ సూచించారు.

ఇదిలా ఉంటే పవన్ రుషికొండ భవనాలను ఇలా చూసి వచ్చారో లేదో అలా కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగం చేయాలన్న దాని కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయమే తీసుకుంది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఆర్ధిక మంత్రి పయ్యావుల, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయస్వామి ఉంటారు వీరు రుషికొండ భవనాలను పరిశీలించి ఆ భవనాలను దేని కోసం వినియోగించాలో సిఫార్సు చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ ఇలా అడుగు పెట్టారో లేదో అలా రుషికొండ భవనాలకు మోక్షం కలిగింది అని అంటున్నారు.

Tags: #AndhraPradesh#APpolitics#CoalitionGovernment#pawankalyan#PublicMoney#Rushikonda#TourismVsLuxury#Visakhapatnam#Vizag#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nara Lokesh: అభివృద్ధి వికేంద్రీకరణ తమ మంత్రం

Next Post

Cm ChandraBabu: స్మూత్ గవర్నెన్స్‌

Related Posts

Balakrishna: మంత్రిగా చూడాలని వారి కోరిక
Andhra Pradesh

Balakrishna: మంత్రిగా చూడాలని వారి కోరిక

Ravi Teja: మాస్ జాతర
Entertainment

Ravi Teja: మాస్ జాతర

Ys Sharmila: మాట వినడం లేదు
Andhra Pradesh

Ys Sharmila: ఎందుకో సైలెంట్!

Kavitha political: కొత్త పార్టీ దిశగా
Big Story

Kavitha political: కొత్త పార్టీ దిశగా

Jubilee Hills By Election:  ప్ర‌భుత్వాల పాల‌న‌కు ప‌రీక్ష‌..!
Big Story

Jubilee Hills By Election: ప్ర‌భుత్వాల పాల‌న‌కు ప‌రీక్ష‌..!

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా
Andhra Pradesh

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా

Next Post
Cm ChandraBabu: స్మూత్ గవర్నెన్స్‌

Cm ChandraBabu: స్మూత్ గవర్నెన్స్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Balakrishna: మంత్రిగా చూడాలని వారి కోరిక

Balakrishna: మంత్రిగా చూడాలని వారి కోరిక

Ravi Teja: మాస్ జాతర

Ravi Teja: మాస్ జాతర

Ys Sharmila: మాట వినడం లేదు

Ys Sharmila: ఎందుకో సైలెంట్!

Kavitha political: కొత్త పార్టీ దిశగా

Kavitha political: కొత్త పార్టీ దిశగా

Recent News

Balakrishna: మంత్రిగా చూడాలని వారి కోరిక

Balakrishna: మంత్రిగా చూడాలని వారి కోరిక

Ravi Teja: మాస్ జాతర

Ravi Teja: మాస్ జాతర

Ys Sharmila: మాట వినడం లేదు

Ys Sharmila: ఎందుకో సైలెంట్!

Kavitha political: కొత్త పార్టీ దిశగా

Kavitha political: కొత్త పార్టీ దిశగా

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info