• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Jammu and Kashmir: మోడీ మార్క్

Jammu and Kashmir: మోడీ మార్క్

దేశంలో అన్ని రాష్ట్రాలూ ఒక ఎత్తు జమ్మూ కాశ్మీర్ ఒక ఎత్తు. దేశానికి శిఖ లాంటిది కాశ్మీర్ అని వర్ణిస్తారు. భౌగోళికంగా చూసినా అదే నిజం. కాశ్మీర్ ఎంతో కీలక ప్రాంతం. వ్యూహాత్మకంగా దేశానికి అతి ముఖ్య క్షేత్రం. భారత్ పాక్ విడిపోయినా పేగు బంధంలా కాశ్మీర్ విషయంలోనే ఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని బీజేపీ పలు మార్లు ఉధ్ఘాటిస్తూ వచ్చింది. ఇక నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాక కాశ్మీర్ విషయంలో తన పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా అలాగే సువిశాలమైన దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కీలక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సరిగ్గా ఆరేళ్ల క్రితం 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మెర్ కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 370 అధికరణాన్ని ఆ విధంగా రద్దు చేసి కాశ్మీర్ ని దేశంలో ఆచరణాత్మకంగా అంతర్భాగం చేసింది. అంతే కాదు జమ్మూ కాశ్మీర్ కి ఉన్న రాష్ట్ర హోదాను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లను రెండుగా చేసింది. ఆ రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. ఆ మీదట దాదాపుగా అయిదేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ తోనే పాలన సాగింది. కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అంతా సాగిన సమయంలోనే స్థానికంగా ఎన్నికలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి.

ఇక సుప్రీం కోర్టు తీర్పు మేరకు గత ఏడాది కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంగా తాము కనుక అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా తిరిగి పునరుద్ధరిస్తామని బీజేపీ పెద్దలు ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసాయి. కాశ్మీర్ లో నేషనల్ కాంఫరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రతిపక్షంలో బీజేపీ ఉంది అయినా రాష్ట్ర హోదా అయితే ఇవ్వలేదు. మరి అది ఎపుడూ అన్న చర్చ అయితే ఉండనే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వరస భేటీలు నిర్వహించారు. ఇలా ఒకరి తరువాత ఒకరు రాష్ట్రపతితో భేటీ అవడంతో కాశ్మీర్ విషయంలో కేంద్రం కీలామైన నిర్ణయం తీసుకోబోతోంది అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఏ ఆగస్టులో అయితే కేంద్ర పాలిత ప్రాంతాలుగా కాశ్మీర్ ని విభజించారో అదే ఆగస్టులో అవే వర్షాకాల సమావేశాలలో కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది. దాంతో మరోసారి కాశ్మీర్ మీద అందరి ఫోకస్ పడుతోంది. కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇచ్చి జమ్మూని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుతారా లేక అంతా కలిపి పూర్వం మాదిరిగా చేస్తారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags: #Article370#BJPGovernment#Jammu#JammuAndKashmir#JammuKashmir#Kashmir#KashmirPolitics#ModiGovernment#NationalNews#StatehoodDemand#UnionGovernment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ys Jagan: నిజమేనా..?

Next Post

AK Rayaru Gopal: కేరళలో రెండు రూపాయల డాక్టర్‌ కన్నుమూత

Related Posts

Ys Vivekananda Murder case:దర్యాప్తు ముగిసింది:
Andhra Pradesh

Ys Vivekananda Murder case:దర్యాప్తు ముగిసింది:

Mrunal Thakur: సౌత్ పై దృష్టి
Entertainment

Mrunal Thakur: సౌత్ పై దృష్టి

Tamannaah: ఈసారైనా అలా కనిపించేనా?
Entertainment

Tamannaah: ఈసారైనా అలా కనిపించేనా?

AP Congress: పైకి లేపాలన్న ప్రయత్నం
Andhra Pradesh

AP Congress: పైకి లేపాలన్న ప్రయత్నం

Chiranjeevi: ప్రత్యేకంగా సమాధానం  అవసరం లేదు
Entertainment

Chiranjeevi: ప్రత్యేకంగా సమాధానం అవసరం లేదు

Cm ChandraBabu: ఇది ప్ల‌స్‌!
Andhra Pradesh

Cm ChandraBabu: ఇది ప్ల‌స్‌!

Next Post
AK Rayaru Gopal: కేరళలో రెండు రూపాయల డాక్టర్‌ కన్నుమూత

AK Rayaru Gopal: కేరళలో రెండు రూపాయల డాక్టర్‌ కన్నుమూత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ys Vivekananda Murder case:దర్యాప్తు ముగిసింది:

Ys Vivekananda Murder case:దర్యాప్తు ముగిసింది:

Mrunal Thakur: సౌత్ పై దృష్టి

Mrunal Thakur: సౌత్ పై దృష్టి

Tamannaah: ఈసారైనా అలా కనిపించేనా?

Tamannaah: ఈసారైనా అలా కనిపించేనా?

AP Congress: పైకి లేపాలన్న ప్రయత్నం

AP Congress: పైకి లేపాలన్న ప్రయత్నం

Recent News

Ys Vivekananda Murder case:దర్యాప్తు ముగిసింది:

Ys Vivekananda Murder case:దర్యాప్తు ముగిసింది:

Mrunal Thakur: సౌత్ పై దృష్టి

Mrunal Thakur: సౌత్ పై దృష్టి

Tamannaah: ఈసారైనా అలా కనిపించేనా?

Tamannaah: ఈసారైనా అలా కనిపించేనా?

AP Congress: పైకి లేపాలన్న ప్రయత్నం

AP Congress: పైకి లేపాలన్న ప్రయత్నం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info