కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి గుళ్లో ఒక విదేశీయుడి దుర్మార్గపు ఆలోచనకు అక్కడి భద్రతా సిబ్బంది బ్రేకులు వేశారు. అతని ప్రయత్నం ఫెయిల్ అయ్యేలా చేశారు. కెమేరా...
Read moreDetailsగత కొంతకాలంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ సంతానం అయినా వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే....
Read moreDetailsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చర్చకు తెర తీశారు. రోటీన్...
Read moreDetailsరాష్ట్రాలతో సంబంధం లేకుండా కొందరు రాజకీయ నాయకులు.. కొన్ని ప్రముఖుల కుటుంబాలు తెలుగు ప్రజలకు సుపరిచితం. ఈ కోవలోకే వస్తారు ఏపీ మంత్రి నారాయణ.. ఏపీకి చెందిన...
Read moreDetailsసంక్రాంతి పండుగకు మరో 25 రోజుల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు కొక్కురకో.. అంటున్నాయి. బరులు.. గిరిలు.. గీస్తున్నారు. వాటాలు...
Read moreDetailsరేపల్లె నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై వైసీపీలో ఎడతెగని రచ్చ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాన్ని నిన్న మొన్నటి వరకు చూసిన మోపిదేవి వెంకటరమణ టిడిపిలో...
Read moreDetailsనిన్న మొన్నటి వరకు కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎలా ఉన్నప్పటికీ ఇటీవల గత వారం నుంచి పార్టీలలో నాయకుల మధ్య కలివిడి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి...
Read moreDetailsరాజకీయ వర్గాల్లో మరోసారి రెడ్బుక్–2.0 చర్చకు రావడంతో వైసీపీ శిబిరంలో గుబులు మొదలైంది. గతంలో రెడ్బుక్ అంశం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో...
Read moreDetailsవైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్ ఒకరు. మిగిలిన 10 మంది ఇతర నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
Read moreDetailsఏపీలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉందని మూడు పార్టీల నేతల అభిప్రాయం. ఒక కట్టుబాటుగా మిగతా పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info