ADVERTISEMENT

Crime

Stay updated with the latest crime news in Andhra Pradesh, Telangana, and beyond. Get breaking updates on criminal activities, investigations, and more on new7Telugu.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Apsara Murder: పూజారి సాయికి జీవిత ఖైదు

సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు జీవత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమంచి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడు పూజారి. అప్సరతో...

Read moreDetails

Ranya Rao Gold Smuggling Case: విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి!

కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12 కోట్లకు పైగా విలువైన బంగారంతో పట్టుబడిన...

Read moreDetails

Merchant Navy Officer: సౌరభ్ రాజ్‌పుత్‌ హత్య కేసులో అనేక భయంకర విషయాలు వెలుగులోకి!

దేశవ్యాప్తంగా అందరిని కలిచివేస్తున్న మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ హత్య కేసులో అనేక భయంకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. లండన్‌లో బేకరీ ఉద్యోగం చేస్తున్న...

Read moreDetails

Chhattisgarh : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్..30మావోయిస్టుల మృతి!

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌లో వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా గురువారం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది.   ఈ ఎదురు కాల్పుల్లో అనుమానిత మావోయిస్టులు 30 మంది చనిపోయారు. ఈ...

Read moreDetails

ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. ఆ తర్వాత ఏమేందంటే..?

"ప్రేమ.. రహస్య పెళ్లి...’ సీన్ కట్ చేస్తే ఆరు నెలలకే ఘోరం జరిగింది. గుంటూరు చెందిన సాయి కుమార్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో వరంగల్‌కు చెందిన యువతి గీతిక...

Read moreDetails

YS Viveka Murder Case: అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంపు!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో ప్రధాన అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి భద్రతను గణనీయంగా పెంచాలని పోలీసు...

Read moreDetails

రన్యా రావు మొబైల్ కాంటాక్ట్స్ చూసి షాక్ అయిన పోలీసులు! స్మగ్లింగ్ బంగారం కొనుగోలు చేసిన స్టార్ హోటల్ యజమాని అరెస్ట్

కన్నడ నటి రణ్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఆమెను దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న వెంటనే DRI అధికారులు...

Read moreDetails

 Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బద్నావర్-ఉజ్జయిని హైవేపై గ్యాస్ ట్యాంకర్, రెండు నాలుగు చక్రాల వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం...

Read moreDetails

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడంటే?

బిహార్‌లో సినీఫక్కీలో బంగారు నగల చోరీ జరిగింది. ఎనిమిది మంది సాయుధులు భోజ్​పుర్​ జిల్లా ఆరా పట్టణంలోని తనిష్క్ బంగారు నగల షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిపై తుపాకీ...

Read moreDetails

Pakistan Train Hijack : 13 మంది ఉగ్రవాదులు మృతి.. 80 మంది బందీలు విముక్తి

పాకిస్తాన్‌లో ప్యాసింజర్ రైలు హైజాకింగ్‌కు గురైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ) అనే వేర్పాటు వాదులు 500 మంది ప్రయాణికులతో వెళుతున్న క్వెట్టా -పెషావర్ జాఫర్ ఎక్స్ ప్రెస్...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News