ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Louvre Museum Robbery:తెలుగు నేలలోని వజ్రాలు పారిస్ వరకు ఎలా వెళ్లాయి?

ప్రపంచవ్యాప్తంగా కాస్త పేరున్న పాతకాలం నాటి వజ్రాల ప్రస్తావన ఎక్కడవచ్చినా, వాటికి తెలుగు నేలతో సంబంధం ఉంటుంది.గోల్కొండ వజ్రాలు, అవి దొరికిన ఆంధ్రా గనుల పేర్లు ఆ...

Read moreDetails

Telugu Desam party: వైసీపీకి దీటుగా..టీడీపీ ఫైర్ బ్రాండ్‌లు..!

తెలుగుదేశం పార్టీలో ఎంపీ బైరెడ్డి శబరి మరియు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులుగా గుర్తింపు పొందారు. వీరిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించినవారు కావడం,...

Read moreDetails

Tirumala: శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో కీలక మలుపు..!

ఏడాది క్రితం ఏపీ రాజకీయాలను కుదిపేసిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో సృష్టించిన దుమారం ఒక్కసారిగా చల్లబడినా, ఇప్పుడు మళ్లీ...

Read moreDetails

Ferrari Global ChampionShip: చరిత్ర సృష్టించిన డయానా పుండోలే

మోటార్‌ స్పోర్ట్స్‌లో భారత్ తరఫున మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పుణెకు చెందిన 32 ఏళ్ల రేసర్‌ దియానా పుండోలే ఫెరారీ గ్లోబల్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీ...

Read moreDetails

Nara Rohith: ఘనంగా నారా రోహిత్‌ – శిరీషల వివాహం

నారా కుటుంబంలో వివాహ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు...

Read moreDetails

Cm Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని కొనియాడిన బాలీవుడ్ స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురువారం (అక్టోబర్ 30) రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్...

Read moreDetails

National Unity Day 2025 : సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి తొలి ప్రధాని అయ్యే అవకాశాన్ని ఎందుకు కోల్పోయారు?

సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఏకీకృతం చేయడమే కాదు. దేశ ప్రజాస్వామ్య సంస్థలను నిర్మించడంలో కూడా ఆయన సహాయపడ్డారు... భారతదేశ ఏకీకరణ: ఇది ఆయన ప్రకాశవంతమైన కెరీర్‌కు...

Read moreDetails

Indira Gandhi: ఇద్దరు సిక్కు అంగరక్షకులు, 30 కి పైగా బుల్లెట్లు.. ఇందిరా గాంధీ దారుణ హత్య కథ

నలభై ఒక్క సంవత్సరాల క్రితం, 1984లో, ఈ రోజున, భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె ఇద్దరు అంగరక్షకులు తన నివాసంలోని పచ్చిక బయళ్లలో హత్య చేసినప్పుడు...

Read moreDetails

Andhra Pradesh: మొంథా తుఫాన్‌ మిగిల్చిన నష్టం ఎంతటే?

మొంథా తుఫాన్ పేరు వినగానే కాకినాడ జిల్లా వాసులను ఒక భయాందోళన కలిగిస్తోంది. ఎవరు ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ...

Read moreDetails

Cm Revanth Reddy: అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ ఉపఎన్నికను పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టి, చిన్నగా తీసుకునే ఆలోచనలో రేవంత్ లేడు. సాధారణంగా ముఖ్యమంత్రులు...

Read moreDetails

Recent News