ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా

శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లో ఉంటానని తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో...

Read moreDetails

Bihar elections: నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల బరిలోకి ఎన్డీయే కూటమి

మరో కొద్ది రోజులలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఎవరు గెలుస్తారని విషయాలపై ఊహాగానాలు తారస్థాయికి చేరాయి. మరొకసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా?...

Read moreDetails

CM ChandraBabu:మరోసారి పవర్ కోసం

కేంద్రంలో వరసగా మూడోసారి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. ఈసారి ఆయన మిత్రుల అండతో పీఠం అధిష్టించారు. అయితే తొలినాళ్ళలో చూస్తే కనుక బీజేపీకి మిత్రుల...

Read moreDetails

Meil: మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి విజయలక్ష్మికి ఘననివాళులు

*మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి విజయలక్ష్మికి ఘననివాళులు* *నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ సి ఎం రేవంత్ రెడ్డి* *మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...

Read moreDetails

Andhra Pradesh: నకిలీ మద్యం కేసు..ఇంతకీ ఎవరీ జయచంద్రారెడ్డి?

నకిలీ మద్యం కేసు ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్‌ జయచంద్రారెడ్డిని, ఆయన ప్రధాన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడును ఆ పార్టీ సస్పెండ్ చేసింది.అక్టోబర్...

Read moreDetails

Mallojula Venugopal Rao: తుపాకీని వదిలిన ‘మల్లోజుల’ పార్టీలో మల్లోజుల ప్రస్థానం ఇలా..

అన్యాయం, అక్రమం, పీడనం... ఇవన్నీ సమాజంలో అడ్డగోలుగా నడుస్తున్న రోజుల్లో ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడు ప్రజల కోసం తుపాకీ పట్టుకున్నాడు. అతని పేరు మల్లోజుల వేణుగోపాలరావు....

Read moreDetails

Telangana: తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్‌ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర చూపు మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికపైకి మళ్లీంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఓవైపు మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్...

Read moreDetails

Cm ChandraBabu: రుషికొండ ప్యాలెస్‌ల వినియోగం ఎన్నడు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌లను సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ భవనాలను ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ...

Read moreDetails

Pm Modi: గొప్ప పాఠం

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గాజాలో శాంతి నెలకొల్పడం చర్చనీయాంశంగా మారింది. ఈజిప్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన కీలకమైన గాజా పీస్ సమ్మిట్‌కు భారత...

Read moreDetails

Prashant Kishor: భయపడ్డాడా..?

అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు ముంత మామిడి పండు అన్నాడు అన్నట్టుగా తయారైంది దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఈజీగా పార్టీలను...

Read moreDetails
  • Trending
  • Comments
  • Latest

Recent News