ADVERTISEMENT

Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

Ys Jagan: క్రెడిట్ చోరీ!

జగన్ రెడ్డికి ప్రజాధనం దోచుకోవడమే కాదు.. క్రెడిట్ చోరీ చేయడం కూడా వెన్నతో పెట్టిన విద్య. అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా వైసీపీ రంగులేసి అంతా నేనే కట్టించానని...

Read moreDetails

Chevireddy Bhaskar reddy: కేరళ వైద్యం నుంచి మంతెన ఆశ్రమం వరకూ పిటిషన్లు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో మరో పిటిషన్ వేశారు. తనకు అనారోగ్యమని.. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్సకు అనుమతించాలని ఆ పిటిషన్ సారాంశం. కోర్టు ఈ పిటిషన్...

Read moreDetails

Amaravati: ఐఏఎస్ లకు డూప్లెక్స్ భవంతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శులుగా పనిచేసే ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న డూప్లెక్స్ క్యాంప్ కార్యాలయాలు, మంత్రులు, శాసన సభ్యుల నివాసాలతో పాటు మొదటి దశలో పూర్తవుతున్నాయి. మున్సిపల్...

Read moreDetails

Chandrababu: జగన్ రికార్డు బద్ధలు..!

సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి నెట్టేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే లభిస్తోంది. పీఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్టు...

Read moreDetails

Pawan Kalyan: ఎంతో నిష్టతో కార్తీకం

ప్రస్తుతం కార్తీక మాసం కావ‌డంతో భ‌క్తులంతా ఎంతో నిష్ట‌తో మాసం చేస్తున్నారు. ఉదయాన్నే లేచి త‌ల స్నానం చేయ‌డం అటుపై దీపం పెట్ట‌డం పూజ వ్య‌వ‌హారాల్లో రెండు...

Read moreDetails

Amaravati: సర్వత్రా ఆసక్తి

ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1న క్వాంటం వ్యాలీ ప్రారంభించేలా ప్రభుత్వం శరవేగంగా పనులు చేయిస్తోంది....

Read moreDetails

Pawan Kalyan: రూపురేఖలు మార్చేశారే..!

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ దూకుడు చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ఆయన.. తాను మాటిస్తే పని జరిగిపోవాల్సిందేనన్న సంకేతాలు పంపుతున్నారు....

Read moreDetails

Nara Family: అంకిత భావానికి ద‌క్కిన గౌర‌వం

లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ నుంచి ప్ర‌తిష్టాత్మ‌క `డిష్టింగ్విష్డ్ ఫెలో షిప్‌` అవార్డును సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అందుకున్న విష‌యం తెలిసిందే....

Read moreDetails

Nara Lokesh: ఎందుకు దూరంగా ఉంటున్నారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు...

Read moreDetails

Tdp: రంగం సిద్ధం

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అదేవిధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య ఏర్పడిన తీవ్ర వివాదాన్ని పరిష్కరించే దిశగా టిడిపి నాయకత్వం అడుగులు వేస్తోంది. దీనిని...

Read moreDetails

Recent News