Big Story

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.

సత్యసాయి జిల్లాలో మైనర్ బాలికపై దారుణ అత్యాచారం: ఆరుగురు అరెస్టు

రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి పల్లి లో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు... సత్య సాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి గ్రామంలో...

Read moreDetails

TanmayiMurder:అనంతపురం కలకలం: ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్య!

అనంతపురం నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని హత్యకు గురయింది. కాలిన గాయాలతో మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు...

Read moreDetails

Elon Musk: కొత్త పార్టీ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు బహిరంగ వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదొక హాట్...

Read moreDetails

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, క్రికెట్ పరిపాలనతో ముడిపడి ఉన్న అనేక అధికార వ్యవస్థల వైఫల్యం కారణంగా ఒక క్రికెట్ కార్యక్రమంలో అత్యంత దారుణమైన తొక్కిసలాటకు బెంగళూరు వేదికగా...

Read moreDetails

Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!

ప్రభుత్వ సలహాదారు.. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇది.. ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారులు ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసింది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు...

Read moreDetails

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభ రెడ్డికి క్యాన్సర్..!

కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యం పై ఆయన కుమార్తె కీలక అంశాలను బయట పెట్టారు. కొంత కాలంగా ముద్రగడ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు....

Read moreDetails

Pinaki Mishra: లేటు వయసులో రహస్యంగా పెళ్లి..!

విపక్ష నాయకురాలిగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. బిజూ జనతాదళ్‌కు చెందిన...

Read moreDetails

Karnataka: క్రిమినల్ నిర్లక్ష్యం ముద్రతో FIR నమోదు

ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన అనంతరం బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం విషాదాంతంగా మారింది. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ వేడుకలో...

Read moreDetails

Chinab Bridge: వందేళ్ల కల..నేడు సాకారం

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత...

Read moreDetails

Ap Govt: మరింత ఖుషీ!

ఏపీలో టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా జరిగిన మంత్రివర్గ సమావేశం సైతం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. కూటమి సారధి చంద్రబాబుకు అభినందనలు...

Read moreDetails

Recent News