శ్రీ రామనవమి సందర్భంగా తమిళనాడులో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం నుంచి భారతదేశపు ప్రధాన భూభాగాన్ని అనుసంధానించే పాంబన్ రైలు వంతెనను ప్రారంభించనున్నారు.అలాగే, రామేశ్వరం-తాంబరం (చెన్నై)...
Read moreDetailsదక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతిదీ ఓ అద్భుతమే. రామ భక్తుడు రామదాసు నిర్మించిన ఆలయంగా భద్రాచలం చరిత్రకెక్కింది. శ్రీరామ...
Read moreDetailsప్రధాని మోదీ - షా ద్వయం కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించిన వక్ఫ్ బిల్లు ఆమోదంతో తదుపరి కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. బీహార్ ఎన్నికల...
Read moreDetailsవిశాఖ బీచ్ రోడ్ లో గల రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన...
Read moreDetailsదాదాపు 8 కోట్ల మంది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ విత్ డ్రాల కోసం దరఖాస్తు...
Read moreDetailsగత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా కనుమరుగవుతూ వచ్చింది కానీ ఒకసారిగా తిరిగి ఫ్యాక్షన్ తెరపైకి రావడమే కాకుండా రక్త చరిత్ర కూడా మొదలైందని చెప్పాలి....
Read moreDetailsవైఎస్సార్ కుటుంబ విభేదాలు ఇప్పుడు గట్టిగా బయటపడుతున్నాయి. వైఎస్ షర్మిల చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించడంతో కొత్త రాజకీయ చర్చ మొదలైంది....
Read moreDetailsదేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన ఈ బిల్లు… ఎగువసభ...
Read moreDetailsCM Mamata Banerjee : పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ) ద్వారా నియామకమైన 25,753...
Read moreDetailsచైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిధి రోజున శ్రీ రామ నవమి పండగగా హిందువులు జరుపుకుంటారు. ఈ రోజున హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info